చేపల విందు... భలే పసందు
మాంసాహార ప్రియులు చికెన్, మటన్ తిని బోరు అనిపించిన సమయంలో వారి దృష్టి చేపల మీదకు వెళ్తుంది. చేపలతో పులుసు, కూర, వేపుడు, ప్రాన్స్ బిర్యాని, చేప పకోడి, ఫిష్ కట్లెట్, ఫింగర్, అపోలో ఫిష్ వేపుడు,
చేపల వంటకాల ప్రదర్శనలో వేపుడు చేస్తున్న మహిళ
న్యూస్టుడే- నారాయణపేట పట్టణం : మాంసాహార ప్రియులు చికెన్, మటన్ తిని బోరు అనిపించిన సమయంలో వారి దృష్టి చేపల మీదకు వెళ్తుంది. చేపలతో పులుసు, కూర, వేపుడు, ప్రాన్స్ బిర్యాని, చేప పకోడి, ఫిష్ కట్లెట్, ఫింగర్, అపోలో ఫిష్ వేపుడు, పచ్చడి సహా పలు వంటకాలు చేసుకోవచ్చు. చదువుతుంటేనే నోరు ఉరుతుంది కదూ... ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ తినాలనిపిస్తుంది. రాష్ట్ర అవరతణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో ఊరూరా చెరువుల పండగ ఘనంగా జరుపుకుంటున్నారు. అదే సమయంలో జిల్లా కేంద్రాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆహారపండగను గురువారం మొదలుపెట్టారు. శుక్ర, శనివారాల్లో ఇది కొనసాగనుంది. ప్రజలకు చేపలతో చేసిన వివిధ వంటకాలను పరిచయం చేయనున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో జూరాల, సంగంబండ, భీమా ప్రాజెక్టులతోపాటు చెరువులలో ఏటా చేప పిల్లలను ఉచితంగా వదులుతున్నారు. అవి పెద్దయ్యాక మత్స్యకారులు పట్టుకుని విక్రయించుకుని లబ్ధిపొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులలో చేప పిల్లలను వదిలి మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటోంది. మార్కెటింగ్ చేయడానికి వాహనాలను సైతం అందించింది. రాయితీ పథకాలు అమలు చేస్తోంది. చెరువులు, జలాశయాలలో చేపలను వివిధ ప్రాంతాలకు తరలించి విక్రంచుకుని ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు.
ఆహార పండగ
మార్కెట్లో మాంసం ధరలు పెరగడంతో ఆరోగ్యానికి మేలు చేసే చేపల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని భావించారు. స్థానిక మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మత్స్యకారులకు లబ్ధి చేకూరే విధంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తే స్థానిక ప్రజలకు చేపల వంటకాలపై ఆసక్తి పెరుగుతుందనేది ప్రభుత్వ యోచన. వంటకాలలో అనుభవం కలిగిన మహిళలు, పురుషులతో దుఖాణాలు ఏర్పాటు చేశారు.
ఆరోగ్యానికి మేలు
చేపలు మంచి పోషకాహారం. వీటిని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు. చేపలతో అనేక రాకల వంటకాలు చేసే అవకాశం ఉంటుంది. ఫిష్ ఫుడ్ ఫెస్టివల్తో మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తోంది.
రాణాప్రతాప్, మత్స్యశాఖ అధికారి, నారాయణపేట.
నారాయణపేటలో సిద్ధం చేసిన చేపల వంటకాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ మద్యం పట్టివేత
[ 25-04-2024]
రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత, కేసు నమోదు
[ 25-04-2024]
తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. -
ప్రశాంతంగా సార్వత్రిక వార్షిక పరీక్షలు
[ 25-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. -
ఆలయాలను దర్శించుకున్న మంత్రి జూపల్లి
[ 25-04-2024]
ఆలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. -
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM