logo

ఘనంగా ఉర్సు ఉత్సవాలు

మండలంలోని గంగాయిపల్లి గ్రామం ఫాజిల్‌నగర్‌ అప్పగారి ఆశ్రమం దర్గాలో బుధవారం 40వ సంవత్సరం ఆరాధన ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దీపారాధన, కవ్వాలి నిర్వహించారు.

Published : 20 Jan 2022 01:40 IST

శివ్వంపేట, న్యూస్‌టుడే: మండలంలోని గంగాయిపల్లి గ్రామం ఫాజిల్‌నగర్‌ అప్పగారి ఆశ్రమం దర్గాలో బుధవారం 40వ సంవత్సరం ఆరాధన ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దీపారాధన, కవ్వాలి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురువారం వేదాంత హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆశ్రమ నిర్వాహకులు నసీరొద్దీన్‌ చిష్తి, నాయబ్‌దాస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని