కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటుందని, ప్రతి కార్యకర్త బీమా చేసుకోవాలని, తద్వారా తమ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం పాపన్నపేట మండలంలోని ఆయా గ్రామాల్లో ఆయన పర్యటించి మాట్లాడారు.
బీమా చేసుకుంటే ప్రయోజనం
కుర్తివాడలో మాట్లాడుతున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు
పాపన్నపేట, మెదక్ అర్బన్: కాంగ్రెస్ పార్టీ నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటుందని, ప్రతి కార్యకర్త బీమా చేసుకోవాలని, తద్వారా తమ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం పాపన్నపేట మండలంలోని ఆయా గ్రామాల్లో ఆయన పర్యటించి మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు రూ.2 లక్షల బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు. ఆందోళన చెందవద్దని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా కుర్తివాడలో ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న పార్టీ కార్యకర్త సార సత్యనారాయణ కుటుంబీకులను ఆయన పరామర్శించి వారికి రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు. అనంతరం అబ్లాపూర్లో పార్టీ కార్యకర్త భిక్షపతి కుమారుడు ఓంకార్ ఇటీవల ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాన్ని, మెదక్లో పుర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్గౌడ్ తండ్రి గట్టాగౌడ్ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబీకులను ఆయన పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయలు, కిసాన్, ఓబీసీ, యూత్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్రెడ్డి, పల్లె రాంచందర్, మహేందర్రెడ్డి, కార్యదర్శి ప్రేమ్రాథోడ్, ఎంపీటీసీ సభ్యుడు రమేశ్ గౌడ్, నాయకులు ఆంజనేయులు గౌడ్, రమేశ్ గౌడ్, ప్రేమ్కుమార్, భూపతి, అజయ్గౌడ్ ఉన్నారు.
‘కాలయాపన సరికాదు’
మెదక్ అర్బన్: మూడేళ్లుగా దరఖాస్తు చేసుకున్నా వితంతువులకు పింఛను మంజూరు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఇది సరికాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు అన్నారు. బుధవారం మెదక్లో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో సుమారుగా 200 మంది వితంతువులు పింఛను కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారన్నారు. ప్రభుత్వానికి వారి పట్ల కనికరం లేకుండా పోయిందని ఆరోపించారు. పింఛనుతో పాటు రెండు పడక గదుల ఇళ్ల మంజూరులో వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!