కష్టపడితేనే ఉజ్వల భవిత
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకావొద్దని జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ సూచించారు. గురువారం మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేటు
మెదక్, న్యూస్టుడే: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకావొద్దని జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ సూచించారు. గురువారం మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాలులో పది విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థి దశలో కష్టపడితే ఉజ్వలమైన భవిత సాధ్యమవుతుందన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా కఠోర సాధన చేయాలని చెప్పారు. ప్రశాంతంగా పరీక్షలు రాయాలని తెలిపారు. అనంతరం జాతీయ ఉత్తమ స్పీకర్ అవార్డు గ్రహీత సాయిరాహుల్రెడ్డి విద్యార్థుల్లో భయం పోగొట్టేలా, స్ఫూర్తి నింపేలా సందేశం ఇచ్చారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఎంఈవో నీలకంఠం, ప్రధానోపాధ్యాయురాలు రేఖ, ఉపాధ్యాయులు దేశపతి కృష్ణమూర్తి, మల్లారెడ్డి, పూర్ణచందర్, రవీందర్, విజయ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
ద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం