logo

వైభవంగా మూల నక్షత్ర వేడుకలు

వర్గల్‌లో సరస్వతి అమ్మవారి జన్మనక్షత్రం మూల సందర్భంగా వేడుకలు జరిగాయి. ఉదయం ఆలయ ఛైర్మన్‌ యాయవరం చంద్రశేఖరశర్మ ఆద్వర్యంలో కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు.

Published : 10 Aug 2022 01:46 IST

వర్గల్‌, న్యూస్‌టుడే: వర్గల్‌లో సరస్వతి అమ్మవారి జన్మనక్షత్రం మూల సందర్భంగా వేడుకలు జరిగాయి. ఉదయం ఆలయ ఛైర్మన్‌ యాయవరం చంద్రశేఖరశర్మ ఆద్వర్యంలో కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. విశేష పంచామృతాభిషేకం, చండీహోమం, పారాయణం, లక్షపుష్పార్చన నిర్వహించారు. మాతను విశేషంగా అలంకరించారు. భక్తులు లక్ష పుష్పార్చనలో పాల్గొన్నారు. పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని