కాంగ్రెస్ ‘గౌరవ్ యాత్ర’ ప్రారంభం
ఎందరో మహనీయుల త్యాగ ఫలమే భారత స్వాతంత్య్రమని డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు ‘ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర’ పేరిట 75కి.మీలు చేపట్టనున్న పాదయాత్రను
పాదయాత్రలో డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, తదితరులు
పాపన్నపేట: ఎందరో మహనీయుల త్యాగ ఫలమే భారత స్వాతంత్య్రమని డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు ‘ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర’ పేరిట 75కి.మీలు చేపట్టనున్న పాదయాత్రను శుక్రవారం పాపన్నపేట నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ ప్రభుత్వ లాఠీలకు, తూటాలకు భయపడకుండా వీరోచితంగా పోరాడి కాంగ్రెస్ నాయకులు దేశానికి స్వాతంత్య్రం తెచ్చారన్నారు. పాదయాత్ర సాయంత్రం 22కి.మీ. పూర్తయి మెదక్ మండలం మంబోజిపల్లి వరకు చేరింది. టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, టీపీసీసీ నాయకులు మ్యాడం బాలకృష్ణ, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రేమ్రాథోడ్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి, మెదక్ అసెంబ్లీ అధ్యక్షుడు రమేష్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు గోవింద్నాయక్, కిసాన్సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిటలాక్షప్ప, తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెతుకు సీమకు రుణపడి ఉంటాం
[ 17-04-2024]
సంగారెడ్డి జిల్లాలో మంగళవారం నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ గులాబీ దళపతి కేసీఆర్ ప్రసంగం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కళాకారుల ఆటాపాట ఉర్రూతలూగించింది. -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 17-04-2024]
సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు మెదక్ లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. -
భారాస నియోజకవర్గ సమన్వయకర్తలు వీరే
[ 17-04-2024]
మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని నియోజకవర్గాలకు భారాస సమన్వయకర్తలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం ప్రకటించారు. -
జోరుగా ఉపాధి పనులు
[ 17-04-2024]
జిల్లాలో ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సీజన్ కావడం.. వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు -
సివిల్ ఫలితాల్లో మెరిసిన తండా యువతి
[ 17-04-2024]
మండలంలోని నర్సంపల్లి గ్రామపంచాయతీ పరిధి లింబియా తండాకు చెందిన కె.అర్పిత మంగళవారం వెలువడిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించి సత్తా చాటారు. -
నేతల పక్క చూపులు
[ 17-04-2024]
కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన భారాసకు నష్టం లేదు. కార్యకర్తలు మా వెంటే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.. -
మహిళ హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు
[ 17-04-2024]
మహిళలను హతమార్చి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించే పాత నేరస్థుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. -
త్రిముఖ పోరు.. పాగా వేసేదెవరు?
[ 17-04-2024]
గతంలో ఎన్నడూ లేని విధంగా జహీరాబాద్ లోకసభ స్థానంలో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి -
శ్రీరామ యశస్సు.. ఆచరణతో ఉషస్సు
[ 17-04-2024]
శ్రీరాముడు ప్రజలందరికీ.. ఆదర్శప్రాయుడు. సకల గుణ సంపన్నుడిగా కీర్తింపబడ్డారు. తరగని సుగుణాలతో ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నారు. రామరాజ్యం.. శ్రీరామరక్ష.. అనే పదాలు తరచూ వినిపిస్తుంటాయి. -
తాత్కాలిక ఉద్యోగాల పేరిట వల
[ 17-04-2024]
సిద్దిపేట జిల్లాలో సైబర్ నేరాలు నిత్యకృత్యంగా మారాయి. తాత్కాలిక ఉద్యోగాల పేరిట నేరగాళ్లు విసిరిన వలలో ఇద్దరు బాధితులుగా మారారు. -
అపజయాలే విజయానికి మెట్లుగా..
[ 17-04-2024]
ఉన్నత లక్ష్య సాధనకు కఠోరంగా శ్రమించాలి.. తాత్కాలిక ఆనందాలను పక్కనపెట్టాలి.. అపజయాలు లెక్క చేయక ముందుకు సాగాలి -
నిబంధనల అమలు..అడుగడుగునా తనిఖీలు
[ 17-04-2024]
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం నిఘాల ద్వారా అప్రమత్తంగా ఉంది. -
ఆ తల్లిదండ్రుల కలలు.. కల్లలు
[ 17-04-2024]
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. అయినా వెనుకడుగు వేయకుండా ఆ తల్లిదండ్రులు కాయకష్టం చేస్తూ.. కుమారుడిని చదువులో వెన్నుతట్టి ప్రోత్సహించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్