logo

ఆత్మహత్యల నివారణకు సైకిల్‌ యా‌త్ర

ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పిస్తూ దేశవ్యాప్త సైకిల్‌ యాత్ర చేపడుతున్న మహారాష్ట్రకు చెందిన నిరంజన్‌కు జహీరాబాద్‌ శ్రామిక్‌ విజ్ఞాన కేంద్రం ప్రతినిధులు శనివారం ఘన స్వాగతం పలికారు.

Published : 02 Oct 2022 01:26 IST


జహీరాబాద్‌లో స్వాగతం పలుకుతూ..

జహీరాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పిస్తూ దేశవ్యాప్త సైకిల్‌ యాత్ర చేపడుతున్న మహారాష్ట్రకు చెందిన నిరంజన్‌కు జహీరాబాద్‌ శ్రామిక్‌ విజ్ఞాన కేంద్రం ప్రతినిధులు శనివారం ఘన స్వాగతం పలికారు. ‘ఆత్మహత్యలు వద్దు.. ఆత్మ స్థైర్యంతో జీవిద్దాం’ అనే నినాదంతో యువత, మహిళలు, రైతులకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగడం అభినందనీయమని పేర్కొన్నారు.  కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణురాలు డా.విజయలక్ష్మి, కేంద్రం ప్రతినిధులు రాంచందర్‌, మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని