పురపాలికల్లో.. పనులు చేయలేం!
పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేసినా వాటిని మున్సిపల్ ఖాతాలకు జమ చేయలేదు. దీంతో ఆయా పనులు చేపట్టిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోంది. వీటి ప్రభావం కొత్త పనుల టెండర్లపైనా పడుతోంది.
టెండర్లు పిలిచినా ముందుకు రాని గుత్తేదార్లు
సంగారెడ్డి పట్టణంలో ఓ రోడ్డు దుస్థితి
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, జహీరాబాద్, సదాశివపేట, జోగిపేట టౌన్, నారాయణఖేడ్: పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేసినా వాటిని మున్సిపల్ ఖాతాలకు జమ చేయలేదు. దీంతో ఆయా పనులు చేపట్టిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోంది. వీటి ప్రభావం కొత్త పనుల టెండర్లపైనా పడుతోంది. గిట్టుబాటు కాదేమోనని కొందరు, బిల్లులు వెంటనే వస్తాయో రావోనని ఇంకొందరు పనులు చేపట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. కొన్నింటికి రెండు, మూడు సార్లు టెండర్లు పిలిచినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం..
ఇదీ పరిస్థితి..
* సంగారెడ్డి పురపాలికకు రూ.50 కోట్లు కేటాయించగా రెండు నెలల క్రితం ఈ నిధులకు సంబంధించిన పాలకవర్గం ప్రతిపాదనలు రూపొందించింది. రూ.9.50 కోట్లతో ఐదు విభాగాలు, రూ.2 కోట్లతో మరో విభాగం టెండర్లు సభ్యులు రూపొందించి రెండు సార్లు టెండర్లు పిలిచినా ఎవరు రాలేదు. మూడోసారి నాలుగింటికి ఒక్కో టెండర్ మాత్రమే వచ్చింది. మిగిలిన రెండింటికి దాఖలు కాలేదు. రెండ్రోజులు క్రితం నాలుగోసారి పిలిచారు. 7వ తేదీ వరకు సమయం ఉంది.
* సదాశివపేటకు రూ.25 కోట్లు కేటాయించగా ఇక్కడా అదే పరిస్థితి నెలకొంది. రెండు సార్లు ప్రకటించినా ఎవరూ రాలేదు. ఇటీవల రూ.3 కోట్ల పనులకు సంబంధించి ఒక్కటి మాత్రమే దాఖలైంది.
* జహీరాబాద్ పురపాలికలో అధికారులు పూర్తిగా వెనకబడ్డారు. పనులకు సంబంధించిన అనుమతులు తెచ్చుకున్న తరువాతే టెండర్లకు వెళతారు. ప్రతిపాదనలు రూపొందిచండలో ఆలస్యం చేశారు.
* అందోలు- జోగిపేటలో రూ.25 కోట్లకు సంబంధించి రెండు సార్లు ఎవరూ రాలేదు. ఇటీవల రూ.11.50 కోట్ల టెండర్లకు మాత్రమే గుత్తేదార్లు వచ్చారు. వీటి కింద 18 పనులను కేటాయించారు.
* నారాయణఖేడ్లో రూ.25 కోట్లు కేటాయించగా గుత్తేదార్లు ముందుకు రావడం లేదు.
నిధులు విడుదల చేస్తే ప్రయోజనం..
పురపాలికలకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసినా ఇప్పటి వరకు విడుదల కాలేదు. దీంతో పనులు చేసిన తరువాత బిల్లులు వస్తాయో లేదోనని గుత్తేదార్లు ముందుకు రావడం లేదు. కొందరు కౌన్సిలర్లు హామీ ఇచ్చిన చోట గుత్తేదార్లు ఒకటి, రెండు టెండర్లు వేశారు. మరి కొన్ని చోట్ల కౌన్సిలర్లు బినామీ పేర్లతో వేసినట్లు తెలుస్తోంది. నిధులు విడుదల చేసి పురపాలికల ఖాతాలో జమ చేస్తే పనులు చేసేందుకు గుత్తేదారుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇంజినీరింగ్ విభాగం అధికారులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?