logo

పింఛన్లకు పడిగాపులు

ఆసరా పింఛన్ల కోసం లబ్ధిదారులకు పడిగాపులు తప్పడం లేదు. పట్టణంలోని తపాలా కార్యాలయం వద్ద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు.

Published : 04 Oct 2022 02:56 IST

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: ఆసరా పింఛన్ల కోసం లబ్ధిదారులకు పడిగాపులు తప్పడం లేదు. పట్టణంలోని తపాలా కార్యాలయం వద్ద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు. తర్వాత సిబ్బంది పంపిణీని ప్రారంభించారు. గత నెల పింఛను ప్రస్తుతం అందజేశారు. ఈనెల పింఛను ఎప్పుడిస్తారనే విషయంలో స్పష్టత లేదు. ప్రతి నెల ఇలానే ఆలస్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని