ఎదగక.. ఎండుముఖం!
ఎంతో ఆశతో వరి నాట్లు వేశారు. పంట ఆశాజనకంగా ఉంటుందని భావించారు. తనకు భూమి లేకున్నా కౌలుకు తీసుకొని మరీ సాగు చేపట్టారు. నాట్లు వేసి నెలరోజులైనా ఎదగక పోగా మొత్తం ఎండుముఖం పట్టింది.
న్యూస్టుడే, చేగుంట
25 రోజుల క్రితం నాటు వేసిన వరిపంట
ఎంతో ఆశతో వరి నాట్లు వేశారు. పంట ఆశాజనకంగా ఉంటుందని భావించారు. తనకు భూమి లేకున్నా కౌలుకు తీసుకొని మరీ సాగు చేపట్టారు. నాట్లు వేసి నెలరోజులైనా ఎదగక పోగా మొత్తం ఎండుముఖం పట్టింది. ఇది చేగుంట మండలం చిన్నశివునూర్ శివారులో వరి వేసిన రైతు పెంట్యా పరిస్థితి. 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆరెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. మూడేళ్లుగా ఏడాదికి రూ.లక్ష చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో 25 రోజుల క్రితం వరి నాట్లు వేశారు. మొదట్లో బాగానే ఉన్నా రోజురోజుకు ఎండిపోతూ వచ్చింది. మందులు చల్లినా ప్రయోజనం శూన్యం. రూ.లక్ష వరకు ఖర్చు చేసినా వృథా ప్రయాసే అయింది. పంట ఎందుకు ఎండిపోతుందో తెలియక ఆవేదనకు గురవుతున్నారు. మూడు బోర్ల నుంచి సమృద్ధిగా నీళ్లు వస్తుండటంతో వరి వైపు దృష్టిసారించారు. మళ్లీ నాట్లేయాలంటే రూ.75 వేలు ఖర్చు చేయాల్సిందేనని వాపోతున్నారు. మరోవైపు నారు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రైతు మధుసూదన్రెడ్డి పరిస్థితి ఇలాగే ఉంది. ఐదెకరాల్లో సాగు చేపట్టారు. అయితే సమీపంలో ఉన్న ఓ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ జలాలతో పంట ఎండిపోతున్నట్లు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చేగుంట ఏవో హరిప్రసాద్ని ‘న్యూస్టుడే’ వివరణ కోరగా పొలాలకు వెళ్లి పరిశీలిస్తామని తెలిపారు.
తిరిగి నాట్లు వేసేందుకు దున్నుతున్న రైతు
ప్రభుత్వం ఆదుకోవాలి: పెంట్యా
వరి పంట ఎండిపోతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియటంలేదు. రూ. లక్షలు పెట్టుబడులు పెట్టాం. తిరిగి నాట్లు వేసినా, అదే పరిస్థితి పునరావృతం అయితే మళ్లీ నష్టం తప్పదేమో. వ్యవసాయాధికారులు పంటలను పరిశీలించి ఆదుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి