logo

శ్రీవారి తెప్పోత్సవం

సంగారెడ్డి పట్టణ శివారు వైకుంఠపురం దేవాలయ పుష్కరిణిలో గురువారం రాత్రి వేంకటేశ్వరస్వామి తెపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

Published : 27 Jan 2023 04:09 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి పట్టణ శివారు వైకుంఠపురం దేవాలయ పుష్కరిణిలో గురువారం రాత్రి వేంకటేశ్వరస్వామి తెపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అహోబిలం రామానుజ జీయర్‌ స్వామి, దేవనాథ రామానుజ జీయర్‌ స్వాములు తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేవాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యుల నిర్వహణలో కార్యక్రమం కొనసాగగా.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని