logo

గురుద్వారాను సందర్శించిన న్యాయమూర్తి

నార్సింగి మండలం సంకాపూర్‌ తండాలోని గురుద్వారాను మెదక్‌ జ్యుడీషియల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి రిటా లాల్‌చంద్‌ గురువారం సందర్శించారు.

Published : 24 Mar 2023 01:11 IST

నార్సింగి(చేగుంట): నార్సింగి మండలం సంకాపూర్‌ తండాలోని గురుద్వారాను మెదక్‌ జ్యుడీషియల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి రిటా లాల్‌చంద్‌ గురువారం సందర్శించారు. అనంతరం తండా వాసులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో సర్పంచి భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని