వైద్యారోగ్యశాఖలో బదిలీలపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా
జిల్లా వైద్యారోగ్యశాఖలో బదిలీలు, డిప్యూటేషన్లు, ఉద్యోగాల భర్తీల విషయంలో అవినీతి తీరును ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకొచ్చింది.
సంగారెడ్డి అర్బన్: జిల్లా వైద్యారోగ్యశాఖలో బదిలీలు, డిప్యూటేషన్లు, ఉద్యోగాల భర్తీల విషయంలో అవినీతి తీరును ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నెల 23న ‘చేయి తడిపితే.. కోరుకున్న చోట పోస్టింగ్’ శీర్షికన ఇచ్చిన కథనానికి ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు స్పందించారు. ఆ కార్యాలయంలో అవకÛతవకలపై వివరాలు సేకరిస్తున్నారు. జీవో 317కు వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యోగం చేయడం సరికాదని.. సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆ విభాగం పోలీసులు ‘న్యూస్టుడే’కు వివరించారు. సీనియర్ సహాయకుల వ్యవహారం తీరుకు నిరసనగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఉద్యోగ సంఘం నాయకులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM