లింగవివక్ష రహిత సమాజమే లక్ష్యం
మహిళలకు అన్నింటా సమానత్వం దక్కాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్లో ఐసీడీఎస్, మహిళా కమిషన్, ఏఆర్ఈఎస్ సంస్థల ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ...
మాట్లాడుతున్న సునీతారెడ్డి, జిల్లా అదనపు పాలనాధికారిణి ప్రతిమాసింగ్, తదితరులు
నర్సాపూర్, న్యూస్టుడే: మహిళలకు అన్నింటా సమానత్వం దక్కాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్లో ఐసీడీఎస్, మహిళా కమిషన్, ఏఆర్ఈఎస్ సంస్థల ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ధ్రువీకరణ పత్రాల ప్రదానోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బుధవారం ఆమె మాట్లాడారు. లింగవివక్ష లేని సమాజం ఏర్పాటు జరగాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సి ఉందన్నారు. బాల్యవివాహాలు, వివక్ష, సమానత్వం తదితర సమస్యలపై ఏఈఆర్ఎస్ నియోజకవర్గంలోని 50 గ్రామాలను ఎంపిక చేసి, మార్పునకు చేస్తున్న కృషిని అభినందించారు. జిల్లా అదనపు పాలనాధికారిణి ప్రతిమాసింగ్ మాట్లాడుతూ మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు భయపడవద్దని ధైర్యంగా ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖల రాష్ట్ర కార్యదర్శి కృష్ణవేణి, వరంగల్ ఆర్జేడీ ఝాన్సి, జిల్లా అధికారిణి బ్రహ్మాజీ, సీడీపీవో హేమాభార్గవి, ఏఈఆర్ఈఎస్ ప్రతినిధి కొర్రపాటి సునీత, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ రూపొందించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. మహ్మదాబాద్ కస్తూర్బాగాంధీ విద్యాలయం విద్యార్థినులు ప్రదర్శించిన కళాప్రదర్శన అలరించింది. చిరుధాన్యాలతో తయారుచేసిన పౌష్టికాహారంపై స్టాల్ను ఏర్పాటు ఏశారు.
మాతా శిశు సంరక్షణకు కావాల్సిన చిరుధాన్యాలు
చిరుధాన్యాల ఆకృతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి