కదులు బొమ్మాళీ కదులు!
అక్కన్నపేటలో హుస్నాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మొరాయించింది. గురువారం ఉదయం 8 గంటలకు హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట మీదుగా హైదరాబాద్ జగద్గిరిగుట్టకు మినీబస్సు బయలుదేరింది.
అక్కన్నపేటలో హుస్నాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మొరాయించింది. గురువారం ఉదయం 8 గంటలకు హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట మీదుగా హైదరాబాద్ జగద్గిరిగుట్టకు మినీబస్సు బయలుదేరింది. అందులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు అక్కన్నపేటలో ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా కదలలేదు. ప్రయాణీకులు, గ్రామస్థులు బస్సును నెట్టినా ఫలితం లేదు. డిపో మేనేజర్కు ఈ విషయాన్ని డ్రైవర్ తెలిపారు. వేరే బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను పంపించారు. డిపో నుంచి నిపుణులు వచ్చి వాహనాన్ని తరలించారు.
న్యూస్టుడే, అక్కన్నపేట(హుస్నాబాద్ గ్రామీణం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య