నాయకత్వ లక్షణాలపై ఉపాధ్యాయులకు శిక్షణ
ఉపాధ్యాయుల్లో నాయకత్వ లక్షణాలు పెంచేందుకు అంతర్జాలంలో శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలల నిర్వహణకు సంబంధించిన విషయాలు వివరించనున్నారు.
అంతర్జాలంలో దరఖాస్తుకు అవకాశం
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: ఉపాధ్యాయుల్లో నాయకత్వ లక్షణాలు పెంచేందుకు అంతర్జాలంలో శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలల నిర్వహణకు సంబంధించిన విషయాలు వివరించనున్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ, జాతీయ విద్యా ప్రణాళిక పరిపాలన యూనివర్సిటీ ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కథనం.
రిజిస్ట్రేషన్ ఇలా..: నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఇచ్చే శిక్షణలో పాల్గొనాలంటే www.pslm.niepa.ac.in అంతర్జాలంలో పేరు, వివరాలు, మెయిల్ ఐడీ, ఉద్యోగి సంఖ్య, చిరుమానా తదితర వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందుకోసం యూజర్ ఐడీ, పాస్వర్డ్ సిద్ధం చేసుకోవాలి. వివరాలు నమోదు చేసుకున్న తరువాత కోర్సు ప్రారంభమైన రోజు నుంచి అంతర్జాలంలోని స్టడీ మెటీరియల్ చదువుకోవాలి. రెండు నెలల పాటు శిక్షణ పూర్తయిన తరువాత అంతర్జాలంలో పరీక్ష నిర్వహిస్తారు.
నేర్పించే అంశాలు: జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ, కస్తూర్బా, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే ఉపాధ్యాయులు శిక్షణ పొందేందుకు అర్హులు. జిల్లాలో 1628 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9,280 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాల విషయంలో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఉపాధ్యాయులకు నాయకత్వం, సమర్థ నిర్వహణ, అభివృద్ధి అనే విషయాలపై అంతర్జాలం కోర్సును ప్రాంరంభించింది. ఇందులో 7 అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. పాఠశాల నాయకత్వం, బోధన, అభ్యసన ప్రక్రియలు, బృంద కృషి, ఆవిష్కరణలు, ప్రముఖుల భాగస్వామ్యం, పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా బోధనలో మంచి ఫలితాలు సాధించవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి - అనూరాధ, ఏఎంవో
ఉపాధ్యాయులు అంతర్జాల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే శిక్షణ ఇస్తారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. చెలరేగిన మంటలు
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగు రోడ్డుపై పటాన్చెరు ఎగ్జిట్ సమీపంలో ఆగి ఉన్న లారీని... -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు