పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్
పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ భాజపా ఓబీసీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఓబీసీ
భువనగిరి: పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ భాజపా ఓబీసీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జి.ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్పై ఉన్న పన్నును తగ్గించినప్పుడు.. కేసీఆర్కు వచ్చిన అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు తుమ్మల నగేశ్, లింగస్వామి, పీఎస్ రవీందర్, సోమయ్య, మాయ దశరథ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె