లారీని ఢీకొన్న కార్లు.. హైదరాబాద్‌- విజయవాడ హైవేలో ట్రాఫిక్‌ జామ్‌

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై యూటర్న్ చేస్తుండగా

Updated : 06 Dec 2021 11:20 IST

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై యూటర్న్ చేస్తుండగా రెండు కార్లు లారీని ఢీకొట్టాయి. ఘటనలో మగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్- విజయవాడ మార్గంలో ప్రమాదం జరగడంతో 2కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. సమచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మార్గంలో ట్రాఫిక్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని