చినజీయర్ స్వామిపై ఫిర్యాదు
మాంసాహారులపై చినజీయర్ స్వామి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని తెలంగాణ ఇంటి పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చెరుకు లక్ష్మి ఆరోపించారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ
నకిరేకల్ పోలీస్ స్టేషన్లో చినజీయర్పై ఫిర్యాదు అందజేస్తున్న చెరుకు లక్ష్మి, తదితరులు
నకిరేకల్, న్యూస్టుడే: మాంసాహారులపై చినజీయర్ స్వామి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని తెలంగాణ ఇంటి పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చెరుకు లక్ష్మి ఆరోపించారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నకిరేకల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు అందజేశామని వివరించారు. మాంసాహారుల ఆహార సంస్కృతిని కించపరిచే విధంగా ఉన్న చినజీయర్ స్వామి వ్యాఖ్యల వీడియో ఇటీవల ఒక ఛానల్లో ప్రసారమైందని ఆమె వివరించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ ఫిర్యాదును పరిశీలిస్తున్నామని నకిరేకల్ సీఐ కె.నాగరాజు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా