logo

మల్లన్నకు బోనాలు

పందెనపల్లిలో నిర్వహించే మల్లన్న దేవుడికి బోనాలతో నైవేథ్యం సమర్పించే కార్యక్రమం శుక్రవారం గ్రామంలో కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి

Published : 15 Jan 2022 03:48 IST


పందెనపల్లిలో బోనాలు తీసుకెళ్తున్న గ్రామస్థులు

కట్టంగూరు, న్యూస్‌టుడే: పందెనపల్లిలో నిర్వహించే మల్లన్న దేవుడికి బోనాలతో నైవేథ్యం సమర్పించే కార్యక్రమం శుక్రవారం గ్రామంలో కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి పూజలు జరిపారు. జడ్పీటీసీ సభ్యుడు తరాల బలరాములు, ముప్పిడి యాదయ్య, నర్సింహ, అంజయ్య, రవి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని