logo

ఆగిన భూనిర్వాసితుల నిరసన

ఇటీవల మర్రిగూడెం మండలం చర్లగూడెం జలాశయం పరిధిలోని నర్సిరెడ్డిగూడెం గ్రామంలో నిరసన చేస్తున్న భూ నిర్వాసితుల గుడారాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు.

Published : 17 Jan 2022 05:50 IST

మర్రిగూడ: ఇటీవల మర్రిగూడెం మండలం చర్లగూడెం జలాశయం పరిధిలోని నర్సిరెడ్డిగూడెం గ్రామంలో నిరసన చేస్తున్న భూ నిర్వాసితుల గుడారాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ విషయమై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులు ఎవరనేది తెలియలేదు. దీంతో రెండు రోజులుగా నిర్వాసితుల నిరసన తాత్కాలికంగా నిలిచిపోయింది. కాగా తమ గుడారాలను దొంగిలించిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని భూ నిర్వాసితులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని