logo

సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి

డీసీసీబీ ఛైర్మన్‌ గొంగడి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన ఫ్యాక్స్‌ అధ్యక్షుల గౌరవవేతనం, ప్రొటోకాల్‌పై హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్‌కుమార్‌, అఫెక్స్‌ ఛైర్మన్‌ కొండూరు రవీందర్రావులను ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్‌

Published : 19 Jan 2022 04:17 IST

హైదరాబాద్‌లో జగదీశ్‌రెడ్డిని సన్మానిస్తున్న గొంగిడి మహేందర్‌రెడ్డి, తదితరులు

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే:డీసీసీబీ ఛైర్మన్‌ గొంగడి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన ఫ్యాక్స్‌ అధ్యక్షుల గౌరవవేతనం, ప్రొటోకాల్‌పై హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్‌కుమార్‌, అఫెక్స్‌ ఛైర్మన్‌ కొండూరు రవీందర్రావులను ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్‌ ఛైర్మన్లు మంగళవారం కలిశారు.  సమస్యలపై వినతి పత్రం అందించారు. గతంలో కూడా వినతి పత్రం అందించినట్లు గొంగడి గుర్తు చేశారు. సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని