పాపం.. చిన్నారులు
అభం శుభం తెలియని ఈ చిన్నారులకు కొండంత కష్టం వచ్చింది. తల్లిదండ్రులే ప్రపంచమైన వారికి ఆ ఇద్దరూ దూరమవడంతో పాలుపోని స్థితిలో తల్లడిల్లిపోతున్నారు. తమను నడిపించే పెద్దదిక్కు లేక చేయూత కోసం ఎదురుచూస్తున్నారు.
పెద్దఅడిశర్లపల్లి, న్యూస్టుడే
జహంగీర్ కుమారులు జావీద్, జునేద్కు ఆర్థిక సాయం అందజేస్తున్న ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ ముచ్చర్ల ఏడుకొండల్ యాదవ్
అభం శుభం తెలియని ఈ చిన్నారులకు కొండంత కష్టం వచ్చింది. తల్లిదండ్రులే ప్రపంచమైన వారికి ఆ ఇద్దరూ దూరమవడంతో పాలుపోని స్థితిలో తల్లడిల్లిపోతున్నారు. తమను నడిపించే పెద్దదిక్కు లేక చేయూత కోసం ఎదురుచూస్తున్నారు.
రెండున్నరేళ్ల క్రితం తండ్రి.. మొన్న తల్లి..
పీఏపల్లి మండలం కోదండాపురం గ్రామానికి చెందిన ఎస్కే జహంగీర్, సనా దంపతులకు ఇద్దరు కుమారులు. జహంగీర్ రంగారెడ్డిగూడెం స్టేజీ వద్ద గల హైదరాబాద్ మెట్రోవాటర్ ట్రీట్మెంటు ప్లాంటులో రోజూవారీ కూలీగా పనిచేసేవారు. ఈ క్రమంలో పక్షవాతం వచ్చి రెండున్నరేళ్ల క్రితం మృతిచెందారు. అనంతరం ఆయన భార్య సనా భర్త జహంగీర్ స్థానంలో ప్లాంటులో స్వీపర్గా పనిచేస్తూ అద్దె ఇంట్లో ఉంటూనే కుమారులు జావీద్ను ఇంటర్, జునేద్ను తొమ్మిదో తరగతి చదివిస్తోంది. మూడు రోజుల క్రితం తల్లి సనాకు ఫిట్స్ రావడంతో హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించి చికిత్స అందిస్తుండగా కోమాలోకి వెళ్లిన సనా.. సోమవారం తుదిశ్వాస విడిచింది. సొంత ఇల్లు కూడా లేకపోవడం, అంత్యక్రియలకు డబ్బులూ లేకపోవడంతో గ్రామానికి చెందిన ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ ముచ్చర్ల ఏడుకొండల్ యాదవ్ రూ.10 వేల ఆర్థికసాయంతో తల్లి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత చిన్నారులకు ఆదుకునేందుకు ప్రభుత్వం, దాతలు ముందుకు రావాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి