logo

తెలుగు జాతికి గుర్తింపు

నందమూరి తారకరామారావు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చారని భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కుందారపు కృష్ణాచారి అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన

Published : 19 Jan 2022 04:17 IST

ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కుందారపు
కృష్ణాచారి, నాయకులు రమేష్‌ యాదవ్‌, ఎలిమినేటి సుధాకర్‌రెడ్డి

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: నందమూరి తారకరామారావు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చారని భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కుందారపు కృష్ణాచారి అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. నాయకులు ఎర్రబోయిన రమేష్‌, ఎలిమినేటి సుధాకర్‌రెడ్డి, దూసరి చంద్రశేఖర్‌గౌడ్‌, మాటూరి శ్రీనివాస్‌, అరెపల్లి రాము, ఇటుకల స్వామి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని