ప్రమాదాలకు అడ్డుకట్ట
ఉమ్మడి జిల్లాలో రహదారి ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డీజీపీ స్థాయి అధికారి ప్రత్యేకంగా జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారంటే ప్రమాదాల స్థాయి ఏవిధంగా ఉందనేది చెప్పాల్సిన పనిలేదు.
బ్లాక్స్పాట్లను గుర్తించిన పోలీసులు
నల్గొండ నేరవిభాగం, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో రహదారి ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డీజీపీ స్థాయి అధికారి ప్రత్యేకంగా జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారంటే ప్రమాదాల స్థాయి ఏవిధంగా ఉందనేది చెప్పాల్సిన పనిలేదు. గతంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటే మృతుల సంఖ్య తక్కువగా ఉండేది. ఇటీవల జాతీయ రహదారులతో పాటు ప్రధాన రాష్ట్ర రహదారులపై ప్రమాదాల స్థాయిలో మృతులు, క్షతగాత్రులు ఉంటున్నారు. దీంతో పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో రహదారి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారి పై చిట్యాల లాంటి ప్రాంతాల్లో వంతెన కట్టాల్సిన అవసరముందని పోలీస్ శాఖ సంబంధిత అధికారులపై ఒత్తిడి పెంచింది.
గడిచిన మూడేళ్లలో..
జిల్లాలో గడిచిన మూ డేళ్లలో జాతీయ, రాష్ట్ర రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అయిదుగురు, ఆపైన మృతి చెందిన ప్రాంతాలను బ్లాక్స్పాట్గా గుర్తించారు. పది మంది ఆపైన మృతి చెందిన ప్రాంతాల్లో సమన్వయ శాఖల ద్వారా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీస్ శాఖతో పాటు పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపాలిటీ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి నివారణ చర్యలు తీసుకోనున్నారు. జీబ్రా గీతలు, రోడ్డు వెడల్పు, డివైడర్లు, సీసీ కెమెరాలు, అవసరాన్ని బట్టి స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాట్లు చేయనున్నారు. ఇటీవల పోలీస్లు గుర్తించిన ప్రమాద గంతికలు రోడ్డుకు అటు ఇటుగా 600 మీటర్ల ప్రాంతాన్ని లెక్కలోకి తీసుకుని గుర్తించారు. ఈ ప్రాంతాల్లో రానున్న రోజుల్లో ప్రమాదాలు జరుగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా