జిల్లాలో 222 మందికి పాజిటివ్
జిల్లాలో బుధవారం 222 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారి అన్నిమల్ల కొండల్ రావు తెలిపారు. ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3,744 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
నల్గొండ అర్బన్: జిల్లాలో బుధవారం 222 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారి అన్నిమల్ల కొండల్ రావు తెలిపారు. ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3,744 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం, శానిటైజర్లు వినియోగించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!