logo

జిల్లాలో 222 మందికి పాజిటివ్‌

జిల్లాలో బుధవారం 222 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారి అన్నిమల్ల కొండల్‌ రావు తెలిపారు. ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3,744 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

Published : 20 Jan 2022 02:45 IST

నల్గొండ అర్బన్‌: జిల్లాలో బుధవారం 222 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారి అన్నిమల్ల కొండల్‌ రావు తెలిపారు. ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3,744 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం, శానిటైజర్లు వినియోగించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని