logo

‘ఆ ఉద్యోగులను తొలగించాలి’

చండూరు మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కట్ట రామకృష్ణను మండల వనరుల కేంద్రంలో కులవివక్షకు గురిచేస్తున్న ఎల్‌డీఏ, ఎమ్‌ఐఎస్‌ కోఆర్డినేటర్‌లను విధులనుంచి తొలగించాలని గుర్రంపోడు మండల మాలమహానాడు అధ్యక్షుడు కామల్ల లింగయ్య డిమాండ్‌ చేశారు.

Published : 20 Jan 2022 03:08 IST

గుర్రంపోడు: చండూరు మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కట్ట రామకృష్ణను మండల వనరుల కేంద్రంలో కులవివక్షకు గురిచేస్తున్న ఎల్‌డీఏ, ఎమ్‌ఐఎస్‌ కోఆర్డినేటర్‌లను విధులనుంచి తొలగించాలని గుర్రంపోడు మండల మాలమహానాడు అధ్యక్షుడు కామల్ల లింగయ్య డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై చండూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వీరికి సహకారం అందించిన ఇతర ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మాలమహానాడు జిల్లా నాయకులు కామల్ల రాములు, వల్కి మోహన్‌బాబు, భిక్షం పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని