logo

దివ్యాంగురాలు కు చేయూత

మాడ్గులపల్లి మండలంలోని చిరుమర్తి గ్రామానికి చెందిన మాదాసు నాగమ్మ అనే బాలిక మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతోంది. ఆమె తల్లిదండ్రులు పేదవారు కావడంతో మాడ్గులపల్లికి చెందిన

Published : 20 Jan 2022 03:08 IST
మానసిక దివ్యాంగురాలు మాదాసు నాగమ్మకు వీల్‌ఛైర్‌, పౌష్టికాహారాన్ని అందజేస్తున్న వేణువూర, తదితరులు

మాడ్గులపల్లి, న్యూస్‌టుడే: మాడ్గులపల్లి మండలంలోని చిరుమర్తి గ్రామానికి చెందిన మాదాసు నాగమ్మ అనే బాలిక మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతోంది. ఆమె తల్లిదండ్రులు పేదవారు కావడంతో మాడ్గులపల్లికి చెందిన సామాజికవేత్త వేణువూర పీపుల్స్‌ హెల్పింగ్‌ చిల్డ్రన్స్‌ స్వచ్ఛంద సంస్థ సహకారంతో బాలికకు బుధవారం వీల్‌ఛైర్‌తో పాటు రూ.5 వేల విలువ గల పౌష్టికాహారాన్ని అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని