logo

తాళం వేసిన ఇంట్లో చోరీ

పట్టణంలోని బంగారుగడ్డకు చెందిన నాగబోతుల సరోజనమ్మ ఇంట్లో దొంగలు పడి రూ.85 వేల నగదు, బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఇంటికి తాళం వేసి బంధువుల

Published : 20 Jan 2022 03:08 IST

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: పట్టణంలోని బంగారుగడ్డకు చెందిన నాగబోతుల సరోజనమ్మ ఇంట్లో దొంగలు పడి రూ.85 వేల నగదు, బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చి చూసే సరికి చోరీ జరిగిందని బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు రెండో పట్టణ పోలీసులకు అందించిన ఫిర్యాదుతో చోరీ జరిగిన ఇంటిని పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని