logo

విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్రగాయాలు

మండలంలోని కొండ్రపోల్‌ రైల్వేస్టేషన్‌ వద్ద హైటెన్షన్‌ విద్యుత్తు తీగ తగిలి ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఏపీీలోని గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన జి.ఆంజనేయులు(40) రైల్వే గుత్తేదారు

Published : 21 Jan 2022 02:56 IST

దామరచర్ల, న్యూస్‌టుడే: మండలంలోని కొండ్రపోల్‌ రైల్వేస్టేషన్‌ వద్ద హైటెన్షన్‌ విద్యుత్తు తీగ తగిలి ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఏపీీలోని గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన జి.ఆంజనేయులు(40) రైల్వే గుత్తేదారు వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కొండ్రపోల్‌లో పనులను పర్యవేక్షించేందుకు గుత్తేదారుతో కలిసి వెళ్లగా విద్యుత్తు తీగలు తాకడంతో ప్రమాదానికి గురయ్యారు. 108 సిబ్బంది మిర్యాలగూడకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు