నేటి నుంచి జాన్పహాడ్ ఉర్సు ఉత్సవాలు
మత సామరస్యాన్ని ప్రతీకైన జాన్పహాడ్ సైదన్న ఉర్సు ఉత్సవాలకు సిద్ధమైంది. ఉర్సు గురువారం ప్రారంభమై మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఉభయ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది
ముస్తాబైన జాన్పహాడ్ దర్గా
పాలకవీడు గ్రామీణం, న్యూస్టుడే: మత సామరస్యాన్ని ప్రతీకైన జాన్పహాడ్ సైదన్న ఉర్సు ఉత్సవాలకు సిద్ధమైంది. ఉర్సు గురువారం ప్రారంభమై మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఉభయ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నాయి. ఇస్లాం మతానికి చెందిన దర్గా అయినప్పటికి హిందువులు అధిక సంఖ్యలో హాజరవుతారు. హిందూ, ముస్లిం ఐక్యతకు చిహ్నంగా జాన్పహాడ్ దర్గా తెలుగు రాష్ట్రాల్లో పేరు గాంచింది. దర్గా ప్రాంగణంలో నాగమయ్య పుట్ట ఇందుకు తార్కాణంగా ప్రజలు చెబుతారు. సైదులు బాబాకు చాదర్ సమర్పించిన తర్వాత పుట్ట దగ్గర పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. కోరిన కోర్కెలు తీర్చే జాన్పహాడ్ సైదన్నగా భక్తులు పిలుచుకుంటారు.
గుసుల్ ఉత్సవాలతో ప్రారంభం.. ఉర్సు ఉత్సవాలు గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గుసుల్ కార్యక్రమంతో మొదలవుతాయి. బాబా సమాధిపైనున్న చాదర్లు, దట్టిలను తొలగించి శుభ్రపరిచి దీపారాధన చేసి వేడుకలను ప్రారంభిస్తారు. అనంతరం పవిత్ర గంధం సమాధులపై చల్లి పూలతో చాదరు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకు యువరాజు సైదులు బాబా సమాధులకు జల్సా ఈ సిరత్ అల్లా నమాజ్ నిర్వహిస్తారు. 8గంటల నుంచి భక్తులకు దర్గాలో ప్రవేశించి కల్పిస్తారు.
పవిత్ర గంధోత్సవం.. శుక్రవారం జరిగే పవిత్ర గంధోత్సవం ఉత్సవాల్లో కీలకం. హైదరాబాద్లోని నాంపల్లి దర్గాలోని చందనఖానా నుంచి ప్రత్యేక ఈద్ జుమాతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. గంధం పూర్వ జాన్పహాడ్ గ్రామంలోని వీధుల్లో ఊరేగింపు నిర్వహించి సాయంత్రం 3గంటలకు సైదులు బాబా సమాధుల పైకి గంధం ఎక్కించడం జరుగుతుంది. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిస్తారు.
దీపారాధనతో ముగింపు.. శనివారం రోజు సాయంత్రం 6గంటలకు దీపారాధన కార్యక్రమంలో భాగంగా ఉర్సు ఉత్సవానికి ముగింపు పలుకుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనగిరిలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
[ 18-04-2024]
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడే విడుదల రంగం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువునకు రంగం సిద్ధమైంది. అధికారులు నేడు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి -
బంతికో వంద జోరుగా దందా
[ 18-04-2024]
జిల్లాలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. బంతి బంతికి ఓ రేటు.. బౌండరీ దాటితే ఓ రేటు, వికెట్ పడితే మరో రేటు.. -
అవకాశవాదులకు గుణపాఠం చెప్పాలి: జూలకంటి
[ 18-04-2024]
భువనగిరి లోక్సభ స్థానంలో పార్టీలు ఫిరాయించే అవకాశవాదులు, ధన బలంతో గెలవాలనుకునే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. -
గురుకులాల్లో గందరగోళం!
[ 18-04-2024]
-
కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు శ్రీరామరక్ష
[ 18-04-2024]
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే, పార్టీ భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
కన్నీటి సహవాసం.. మరుగుదొడ్డిలో నివాసం
[ 18-04-2024]
వృద్ధాప్యంలో తోడుగా ఉండటానికి కుమారులు లేరు.. జీవిత భాగస్వామి 13 ఏళ్ల కాలం క్రితమే మృతి చెందాడు. ఇన్నాళ్లూ నీడనిచ్చిన పూరిగుడిసె నేలమట్టమైంది. -
పశుగ్రాసం కరవు.. పశు పోషణ బరువు
[ 18-04-2024]
ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం తగ్గడంతో పశుగ్రాసం కష్టాలు మొదలయ్యాయి. ఆధునిక వ్యవసాయం పేరిట కోత యంత్రాలతో వరి పంట కోయడం, -
బరిలో.. తొలిసారి
[ 18-04-2024]
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరిలో బరిలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. -
భారీగా పెరిగారు..!
[ 18-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. నాటి నల్గొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండి.. -
360 డిగ్రీల్లో.. నిఘా
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
లోక్సభ బరిలో ధర్మ సమాజ్ పార్టీ
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తెలిపారు. -
ఇంతి పాత్ర అంతంతే..!
[ 18-04-2024]
ఓటర్లలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యమంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్సభకు పంపలేదు. -
పట్టుపట్టి.. ర్యాంకు కొట్టి..!
[ 18-04-2024]
అనుకున్నది సాధించటానికి ఎన్ని కష్టాలైనా పడాల్సిందే.. అదే లక్ష్యం అత్యున్నతమైతే దానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం చేసుకోవాలి. -
ఆవాసాలకు అమృతం కురిసింది
[ 18-04-2024]
భువనగిరి పట్టణంలో నల్లా నీటి సరఫరా వ్యవస్థ మెరుగు పడనుంది. ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అమృత్ పథకం కింద మున్సిపాలిటీకి రూ.20.80 కోట్లు మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం