దేవరకొండకు డయాలసిస్ కేంద్రం మంజూరు
మారుమూల వెనుకబడిన ప్రాంతం దేవరకొండ నియోజకవర్గంలో ఉపాధి కోసం వలసలు పోవడం, ఆర్థిక లేమితో కన్న పేగును అంగట్లో సరకుగా విక్రయించే దుస్థితి ఇక్కడ నెలకొంది.
దేవరకొండ ప్రభుత్వాసుపత్రి
దేవరకొండ, న్యూస్టుడే: మారుమూల వెనుకబడిన ప్రాంతం దేవరకొండ నియోజకవర్గంలో ఉపాధి కోసం వలసలు పోవడం, ఆర్థిక లేమితో కన్న పేగును అంగట్లో సరకుగా విక్రయించే దుస్థితి ఇక్కడ నెలకొంది. సాధారణ జబ్బు వస్తే నయం చేసుకోవడానికి నానా తంటాలు పడే పరిస్థితి ఇక్కడి ప్రజల్లో నెలకొంది. అలాంటి శరీర భాగాల్లో కిడ్నీలు దెబ్బతింటే వారి పరిస్థితి దయనీయం. దేవరకొండ మారుమూల ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ గత నెల 15న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. ఇందుకు ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్తో పాటు జిల్లా అధికారులు స్పందించి ఉన్నత వైద్యశాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపి మంజూరుకు కృషి చేశారు.
ఫ్లోరిన్ నీటితో సమస్యలు అనేకం
దేవరకొండలోని తాగే నీటిలో ఫ్లోరిన్ శాతం అధికంగా ఉంటుంది. అంతేగాక ఈ ప్రాంతం గుట్టలతో కూడిన మైనింగ్ క్రషర్ మిల్లులు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా దేవరకొండ డివిజన్ పరిధిలోని చందంపేట, డిండి, నేరెడుగొమ్ము, నాంపల్లి, దేవరకొండ, మర్రిగూడ మండలాల్లో ఫ్లోరోసిస్తో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఫ్లోరిన్ నీళ్లు తాగడంతో వ్యాధుల బారిన పడిన వారు అధికం. కిడ్నీ బాధితులు, ఆర్థికంగా ఉన్న వారు హైదరాబాద్కు వెళ్లి వారానికి ఒకసారి డయాలసిస్ను ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స నిర్వహించుకుంటారు. మధ్య తరగతి వారు హైదరాబాద్, నల్గొండ వెళ్తూ వారానికి రూ.2,500 చొప్పున నెలకు రూ.10 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. పైగా రవాణా భారంతో పాటు ఉన్న ఆరోగ్యం కాస్తా మరింత క్షీణించే పరిస్థితి నెలకొంది. తాజాగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఆస్పత్రులకు డయాలసిస్ సెంటర్లను మంజూరు చేశారు. అందులో దేవరకొండ ఏరియా ఆస్పత్రికి ఐదు బెడ్లతో డయాలసిస్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ డయాలసిస్ సెంటర్ ద్వారా చుట్టుపక్కల మండలాల పేద, గిరిజనులు, బలహీన వర్గాలకు కిడ్నీ బారిన పడితే దేవరకొండ ఏరియా ఆస్పత్రిలో ఉచిత డయాలసిస్ను చేయనున్నారు.
ఒత్తిడి చేసి
-రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్యే
దేవరకొండ గిరిజన ప్రాంతం ఏరియా ఆస్పత్రిలో తప్పనిసరిగా డయాలసిస్ సెంటర్ను మంజూరు చేయాలని అధికారులకు ప్రతిపాదనలు పంపాం. ఎట్టి పరిస్థితుల్లో దేవరకొండకు డయాలసిస్ సెంటర్ను మంజూరు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ రిజ్వీని కలిశా. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. వాటిలో దేవరకొండ ఉండటం సంతోషంగా ఉంది.
కిడ్నీ బాధితులకు ఉపశమనం
రాములునాయక్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్
దేవరకొండ ఏరియా ఆస్పత్రికి కిడ్నీ సెంటర్ను ఏర్పాటు చేస్తూ వైద్యశాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పేద, మధ్య తరగతికి చెందిన కిడ్నీ బాధితులకు ఈ డయాలసిస్ సెంటర్ ఎంతో ఉపశమనం కల్గిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?