బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి రాజీవ్గాంధీ
దేశానికి సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీకే దక్కుతుందని డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్ అన్నారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలోని రాజీవ్గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు
రాజీవ్గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి
నల్గొండ జిల్లాపరిషత్, న్యూస్టుడే: దేశానికి సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీకే దక్కుతుందని డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్ అన్నారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలోని రాజీవ్గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఉపధ్యాక్షుడు పరమేష్, కౌన్సిలర్లు వేణుగోపాల్రెడ్డి, శ్రీనివాస్, శంకర్, బాబా, సమద్, శంకర్, సుభాష్ యాదవ్, నాగరాజు, సైదిరెడ్డి రవి, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ సేవలు మరువలేనివి: జానారెడ్డి
త్రిపురారం, న్యూస్టుడే: దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. శనివారం త్రిపురారం మండల కేంద్రంలో రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా పండ్లు పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, ఎంపీపీ అనుముల పాండమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు ధనావత్ భారతి, భాస్కర్నాయక్, అనుముల శ్రీనివాస్రెడ్డి, బిట్టు రవి, నరేష్, చిలుముల శ్రీను, రవితదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో విభేదాలు..!
మిర్యాలగూడ పట్టణం: రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ కాంగ్రెస్లో విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్, పురపాలిక ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డిలు విడివిడిగా కార్యక్రమాలు చేస్తున్నారు. శనివారం పట్టణంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే వర్ధంతి కార్యక్రమానికి సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి హాజరు కానున్నారని డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్ ఒక రోజు ముందే ప్రకటించారు. అయితే పురపాలిక ఫ్లోర్లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి తన వర్గం నాయకులతో కలిసి ఉదయం 8.30గంటలకే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పట్టణానికి రావాల్సిన జానారెడ్డి నేరుగా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు. అక్కడ సైతం బీఎల్ఆర్ వర్గం అప్పటికే కార్యక్రమం ముగించడంతో..జానారెడ్డి వేరే కార్యక్రమంలో పాల్గొని వెనుదిరిగినట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస 2 ఎంపీ సీట్లు గెలిచినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి
[ 24-04-2024]
కాంగ్రెస్పై విమర్శలు చేసే కేసీఆర్.. ఎంపీ ఎన్నికల్లో కనీసం 2 స్థానాల్లోనైనా గెలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
నామినేషన్ దాఖలు చేసిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
[ 24-04-2024]
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. -
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు