జన సునామీ..
తెలుగు తమ్ముళ్ల తపస్సు ఫలించింది. రండి.. కదలిరండి.. రండీ.. కలసిరండి.. అంటూ వాడవాడలా నాయకత్వం రగిలించిన చైతన్యంతో ఉభయ రాష్ట్రాల్లోని తెలుగుదేశం శ్రేణులు మహానాడుకు తరలి
విజయ సంకేతం చూపుతున్న చంద్రబాబు
తెలుగు తమ్ముళ్ల తపస్సు ఫలించింది. రండి.. కదలిరండి.. రండీ.. కలసిరండి.. అంటూ వాడవాడలా నాయకత్వం రగిలించిన చైతన్యంతో ఉభయ రాష్ట్రాల్లోని తెలుగుదేశం శ్రేణులు మహానాడుకు తరలి వచ్చాయి. దీంతో శనివారం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు జనంతో కిక్కిరిసింది. వారంతా అడ్డంకులు దాటుకుని.. భానుడి నిప్పుల వానను కాచుకుని... బహిరంగ సభకు వడివడిగా అడుగులేయడంతో మండువవారిపాలెం జన సునామీని తలపించింది.
- ఈనాడు, ఒంగోలు
వేదిక వద్దకు బైకులపై దూసుకెళుతున్న వనితలు
బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు