logo

జన సునామీ..

తెలుగు తమ్ముళ్ల తపస్సు ఫలించింది. రండి.. కదలిరండి.. రండీ.. కలసిరండి.. అంటూ వాడవాడలా నాయకత్వం రగిలించిన చైతన్యంతో  ఉభయ రాష్ట్రాల్లోని తెలుగుదేశం శ్రేణులు మహానాడుకు తరలి

Updated : 29 May 2022 05:41 IST

విజయ సంకేతం చూపుతున్న చంద్రబాబు

తెలుగు తమ్ముళ్ల తపస్సు ఫలించింది. రండి.. కదలిరండి.. రండీ.. కలసిరండి.. అంటూ వాడవాడలా నాయకత్వం రగిలించిన చైతన్యంతో  ఉభయ రాష్ట్రాల్లోని తెలుగుదేశం శ్రేణులు మహానాడుకు తరలి వచ్చాయి. దీంతో శనివారం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు జనంతో కిక్కిరిసింది. వారంతా అడ్డంకులు దాటుకుని.. భానుడి నిప్పుల వానను కాచుకుని... బహిరంగ సభకు వడివడిగా అడుగులేయడంతో మండువవారిపాలెం  జన సునామీని తలపించింది.

- ఈనాడు, ఒంగోలు

వేదిక వద్దకు బైకులపై దూసుకెళుతున్న వనితలు

బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని