అరాచక శక్తులను అడ్డుకోండి: ఎంపీ ఉత్తమ్
అభివృద్ధిని విస్మరించి అరాచకాలకు పాల్పడుతున్న తెరాస శ్రేణులకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. మట్టపల్లిలో శనివారం నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు
మట్టపల్లిలో ఏర్పాటు చేసిన రైతు రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి
మఠంపల్లి, న్యూస్టుడే: అభివృద్ధిని విస్మరించి అరాచకాలకు పాల్పడుతున్న తెరాస శ్రేణులకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. మట్టపల్లిలో శనివారం నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు భూకబ్జాలకు పాల్పడడంతో పాటు అందినంత దోచుకునేందుకు అలవాటు పడ్డారని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని అలాంటి వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మఠంపల్లి మండలంలో ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. నిరుపేద మత్స్యకారులను కృష్ణానదిలో చేపలు పట్టవద్దని బెదిరిస్తున్నారని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా, ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని తానెప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. సమావేశానికి ముందు లక్ష్మీనృసింహుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రామచంద్రాపురంతండా, భీమ్లతండా, గుర్రంబోడు తండా, కృష్ణతండా, సుల్తాన్పూర్తండాలలో ఉత్తమ్ ప్రసంగించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సాముల శివారెడ్డి, రామిశెట్టి అప్పారావు, మండల పార్టీ అధ్యక్షుడు బి.మంజీనాయక్ పాల్గొన్నారు.
హుజూర్నగర్: సర్పంచుల పోరాటాలకు తాను అండగా ఉంటానని వారితో కలిసి పోరాడుతానని ఎంపీ నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ ఎంపీ క్యాంపు కార్యాలయం నుంచి పార్లమెంటు స్థాయిలో సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షుల జూమ్ సమావేశంలో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం