ఆదాయం పెంపుపై నజర్
ఆదాయం పెంపుపై పురపాలకులు దృష్టి సారించారు. ఇప్పటికే వ్యాపార లైసెన్స్ల పేరిట గణనీయమైన ఆదాయం పొందిన పురపాలకులు, నీటి బకాయిలు, బిల్లుల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. వార్డుల వారీగా బకాయపడిన నల్లా బిల్లులను వసూలు చేసేందుకు
నేడు దరఖాస్తుకు చివరి తేదీ
4న బహిరంగ వేలం
భువనగిరి పట్టణం, న్యూస్టుడే: ఆదాయం పెంపుపై పురపాలకులు దృష్టి సారించారు. ఇప్పటికే వ్యాపార లైసెన్స్ల పేరిట గణనీయమైన ఆదాయం పొందిన పురపాలకులు, నీటి బకాయిలు, బిల్లుల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. వార్డుల వారీగా బకాయపడిన నల్లా బిల్లులను వసూలు చేసేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. క్తొత నిర్మాణాల నుంచి ఆస్తి పన్ను వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా పట్టణంలో నిరుపయోగంగా మిగిలిన మడిగెలు, ఇతర ఆస్తులను అద్దెకిచ్చేందుకు ప్రకటన జారీ చేశారు. జులై 4న బహిరంగ వేలం ద్వారా 84 మడిగెలను అద్దెకు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు పట్టణంలోని 212 మడిగెల నుంచి ఏటా రూ. 48.41 లక్షల ఆదాయం లభిస్తుండగా కొత్తగా నిర్వహించే అద్దె వేలంతో రూ. కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది.
వేలం ప్రక్రియ ఇలా... మడిగెలు, ఇతర ఆస్తులను అద్దెకు ఇవ్వడంలో శాస్త్రీయ పద్ధతులను పాటించకపోవడంతో భారీ ఆదాయాన్ని కోల్పోతున్నట్లు గతంలో ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం 84 మడిగెలను నిబంధనల మేరకు అద్దె వేలం నిర్వహించనున్నారు. గతంలో కొందరు కౌన్సిలర్లు ఈ వ్యవహారంలో తలదూర్చి విలువైన ప్రాంతాల్లో మడిగెలను తమ అనుచరుల పేరిట బినామీగా అద్దెకు తక్కువ ధరకు దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పరిసరాల్లో ఉన్న మార్కెట్ ప్రకారం అద్దె సర్కారు పాటను నిర్ణయించారు. వేలం వేసే మడిగెల్లో 12 ఎస్టీలకు, నాలుగు ఎస్సీలకు, రెండు వికలాంగులకు, రెండు నాయీబ్రాహ్మణులకు, రెండు రజకులకు రిజర్వేషన్ల మేరకు కేటాయించారు. 62 మడిగెలు అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. బహిరంగ వేలంలో ఎక్కువగా పాటపాడిన వారికి మడిగెలను అద్దెకు కేటాయించనున్నారు. ప్రస్తుతం అద్దె మడిగెల కేటాయింపు పారదర్శకంగా జరగుతుండటంతో పురపాలికకు భారీ ఆదాయం లభించే అవకాశం ఉంది.
పాదర్శకంగా ప్రక్రియ... నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, భువనగిరి... అద్దె మడిగెల కేటాయింపు ప్రక్రియను పారదర్శంగా చేపడుతున్నాం. బహిరంగ వేలం ద్వారా అత్యధిక పాట పాడిన వ్యక్తికి కేటాయిస్తాం. ప్రస్తుత ప్రక్రియ ద్వారా ఆదాయం గణనీయంగా లభించే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన లీజును రద్దు చేశాం. అన్ని మడిగెలకు వేలం నిర్వహించి వేలం పాట గెలిచిన వారికి కేటాయిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముఠా అరెస్టు
[ 20-04-2024]
జిల్లాలో వరుసగా గొలుసు దొంగతనాలకు, చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముఠాను భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు. -
ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 20-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆలేరు నియోజకవర్గంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?