‘అభివృద్ధిని పట్టించుకోని రాజగోపాల్రెడ్డి’
ఎన్నికైన మూడున్నర సంవత్సరాలలో కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా నియోజవర్గ ప్రజల అభివృద్ధిని పట్టించుకోకుండా స్వలాభం కోసం భాజపాకు అమ్ముడుపోయినట్లు మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. మర్రిగూడలో ఆదివారం
సంస్థాన్ నారాయణపురంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్రెడ్డి
మర్రిగూడ, న్యూస్టుడే: ఎన్నికైన మూడున్నర సంవత్సరాలలో కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా నియోజవర్గ ప్రజల అభివృద్ధిని పట్టించుకోకుండా స్వలాభం కోసం భాజపాకు అమ్ముడుపోయినట్లు మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. మర్రిగూడలో ఆదివారం జరిగిన తెరాస కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫ్లోరైడ్ పీడిత మునుగోడు నియోజకవర్గంలో పర్యటించిన సీఎం కేసీఆర్ ఈ ప్రాంత బాధితులను చూసి చలించి పోయి మిషన్ భగీరథను తీసుకొచ్చారని, ఇంటింటికీ సురక్షిత నీటిని అందిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ అధ్యక్షత వహించగా ఎంపీ మోహన్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు సురేందర్రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జగదీశ్, సర్పంచి యాదయ్య గౌడ్ పాల్గొన్నారు.
సంస్థాన్నారాయణపురం: మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ఏ అభ్యర్థిగా భావించి ప్రతి కార్యకర్త పని చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. సంస్థాన్నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన తెరాస కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మునుగోడులో జరిగే ప్రజా దీవెన సభకు కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశానికి ముందు ఎమ్మెల్యేలు గొంగిడి సునిత, గాదరి కిశోర్లు కార్యకర్తలతో చర్చించారు. 2,3 గ్రామాలకు కలిపి ఇన్ఛార్జిలను నియమించారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి, జడ్పీ ఛైర్మన్ సందీప్కుమార్, ఎంపీపీ ఉమాదేవి, జడ్పీటీసీ సభ్యురాలు భానుమతి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు శివ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఖరారు..!
[ 29-03-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. -
బలవంతులకే.. మరింత బలమై..
[ 29-03-2024]
పోషకాలతో కూడిన ఆహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యంలో పోషకాలు కలుపుతోంది. -
భూసారం తగ్గిపోతోంది
[ 29-03-2024]
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. -
టెట్పై యువత గురి
[ 29-03-2024]
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
బార్ అధ్యక్షుడిగా సుదర్శన్రెడ్డి ఎన్నిక
[ 29-03-2024]
సూర్యాపేట జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. -
కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి
[ 29-03-2024]
బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. -
లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం
[ 29-03-2024]
క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. -
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం
[ 29-03-2024]
పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. -
అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ
[ 29-03-2024]
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. -
మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
[ 29-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్ అలియాస్ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు