logo

భూదాన్‌ భూముల్లో వెంచర్లు

మండలంలోని భూదాన్‌, ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ విశాలాక్షి తెలిపారు. చింతపల్లి మండలం కుర్మేడ్‌లో ‘భూదాన్‌ భూముల్లో పాగ’ శీర్షికన మంగళవారం....

Updated : 17 Aug 2022 04:42 IST

వేస్తే చర్యలుచింతపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని భూదాన్‌, ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ విశాలాక్షి తెలిపారు. చింతపల్లి మండలం కుర్మేడ్‌లో ‘భూదాన్‌ భూముల్లో పాగ’ శీర్షికన మంగళవారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందనగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు విశాలాక్షి సదరు వెంచర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో భూదాన్‌ భూముల పత్రాలు కలిగిన రైతులు వారి వద్ద ఉన్న ఆధారాలను తీసుకొస్తే న్యాయం చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని