నేటి నుంచి పూల జాతర
బతుకమ్మ సంబరాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఈనెల 25 నుంచి అక్టోబరు 3 వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో
కలెక్టరేట్లో బతుకమ్మతో వస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి, పక్కనే సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీఏవో అనురాధ, జిల్లా పరిశ్రమల మేనేజర్ శ్రీలక్ష్మి
భువనగిరి, న్యూస్టుడే: బతుకమ్మ సంబరాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఈనెల 25 నుంచి అక్టోబరు 3 వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు బతుకమ్మ సంబరాల షెడ్యూల్ను శనివారం ప్రకటించారు. ఈనెల 25న మున్సిపల్, విద్యుత్తు, మత్స్య, సంక్షేమశాఖలు, మెప్మా, 26న డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్, కార్మిక, యూత్, క్రీడల శాఖలు, మెప్మా, 27న ఈఈ (పీఆర్, ఐబీ, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ), మెప్మా, 28న విద్యాశాఖ, 29న రెవెన్యూ, కలెక్టరేట్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, జిల్లా సివిల్సప్లై అధికారులు, దేవాదాయశాఖ, డీసీవో, సీఎస్ మేనేజర్, ఎఫ్పీ షాపుల డీలర్స్, 30న పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ఫారెస్ట్, ఆర్టీవో, అక్టోబర్ 1న డీపీవో, సీపీవో, ఆర్టీసీ, 2న మహిళా, శిశు సంక్షేమశాఖ, పరిశ్రమలు, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో, 3న డీఆర్డీవో ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరపాలని ఆదేశించారు.
భువనగిరి: మహిళా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో శనివారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులు, ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. పౌష్టికాహారం, బాలికల సంరక్షణ, మాతాశిశు సంక్షేమంపై అవగాహన కల్పించేలా ఐసీడీఎస్ ప్రాజెక్టు సిబ్బంది రంగురంగుల ముగ్గులు వేసి, బతుకమ్మలు పేర్చి ఆడారు. మోత్కూరు ఐసీడీఎస్ విభాగం ఉద్యోగులు కూరగాయలు, ఆకుకూరలతో పేర్చిన బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది. పోషణ విలువలు తెలియజేస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశారు. డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి, జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, డీఏవో అనురాధ, జిల్లా ఉద్యాన అధికారిణి అన్నపూర్ణ, పరిశ్రమల శాఖ అధికారిణి శ్రీలక్ష్మీ, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు, అంగన్వాడీ కార్యకర్తలు, సఖి, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనగిరిలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
[ 18-04-2024]
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడే విడుదల రంగం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువునకు రంగం సిద్ధమైంది. అధికారులు నేడు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి -
బంతికో వంద జోరుగా దందా
[ 18-04-2024]
జిల్లాలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. బంతి బంతికి ఓ రేటు.. బౌండరీ దాటితే ఓ రేటు, వికెట్ పడితే మరో రేటు.. -
అవకాశవాదులకు గుణపాఠం చెప్పాలి: జూలకంటి
[ 18-04-2024]
భువనగిరి లోక్సభ స్థానంలో పార్టీలు ఫిరాయించే అవకాశవాదులు, ధన బలంతో గెలవాలనుకునే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. -
గురుకులాల్లో గందరగోళం!
[ 18-04-2024]
-
కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు శ్రీరామరక్ష
[ 18-04-2024]
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే, పార్టీ భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
కన్నీటి సహవాసం.. మరుగుదొడ్డిలో నివాసం
[ 18-04-2024]
వృద్ధాప్యంలో తోడుగా ఉండటానికి కుమారులు లేరు.. జీవిత భాగస్వామి 13 ఏళ్ల కాలం క్రితమే మృతి చెందాడు. ఇన్నాళ్లూ నీడనిచ్చిన పూరిగుడిసె నేలమట్టమైంది. -
పశుగ్రాసం కరవు.. పశు పోషణ బరువు
[ 18-04-2024]
ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం తగ్గడంతో పశుగ్రాసం కష్టాలు మొదలయ్యాయి. ఆధునిక వ్యవసాయం పేరిట కోత యంత్రాలతో వరి పంట కోయడం, -
బరిలో.. తొలిసారి
[ 18-04-2024]
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరిలో బరిలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. -
భారీగా పెరిగారు..!
[ 18-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. నాటి నల్గొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండి.. -
360 డిగ్రీల్లో.. నిఘా
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
లోక్సభ బరిలో ధర్మ సమాజ్ పార్టీ
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తెలిపారు. -
ఇంతి పాత్ర అంతంతే..!
[ 18-04-2024]
ఓటర్లలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యమంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్సభకు పంపలేదు. -
పట్టుపట్టి.. ర్యాంకు కొట్టి..!
[ 18-04-2024]
అనుకున్నది సాధించటానికి ఎన్ని కష్టాలైనా పడాల్సిందే.. అదే లక్ష్యం అత్యున్నతమైతే దానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం చేసుకోవాలి. -
ఆవాసాలకు అమృతం కురిసింది
[ 18-04-2024]
భువనగిరి పట్టణంలో నల్లా నీటి సరఫరా వ్యవస్థ మెరుగు పడనుంది. ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అమృత్ పథకం కింద మున్సిపాలిటీకి రూ.20.80 కోట్లు మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్