పేదబంధు పథకం తెచ్చి నిరుపేదలను ఆదుకోండి: ఈటల
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు అప్పటి ప్రభుత్వం చేపట్టిన కృష్ణా జలాల సరఫరా పథకానికి సీఎం కేసీˆఆర్ మిషన్ భగీరథగా మెరుగులు దిద్ది తామే ప్లోరైడ్ నిర్మూలించినట్లు చెప్పుకుంటున్నారని భాజపా చేరికల కమిటీ రాష్ట్ర కన్వీనర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు.
నాంపల్లి: తిర్మలగిరిలో మాట్లాడుతున్న భాజపా చేరికల కమిటీ రాష్ట్ర కన్వీనర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
నాంపల్లి, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు అప్పటి ప్రభుత్వం చేపట్టిన కృష్ణా జలాల సరఫరా పథకానికి సీఎం కేసీˆఆర్ మిషన్ భగీరథగా మెరుగులు దిద్ది తామే ప్లోరైడ్ నిర్మూలించినట్లు చెప్పుకుంటున్నారని భాజపా చేరికల కమిటీ రాష్ట్ర కన్వీనర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. మగళవారం నాంపల్లి మండలంలోని మాందాపురం, తుమ్మలపల్లి, తిర్మలగిరి గ్రామాలలో పర్యటించి వివిధ పార్టీలకు చెందిన నాయకులను భాజపాలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2012తె కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి శాసన సభాపతి నాదెండ్ల మనోహర్ నల్గొండ జిల్లాలో పర్యటించి ఫ్లోరైడ్ నిర్మూలనకు కృష్ణా జలాల సరఫరా పథకానికి శ్రీకారం చుట్టారని, అదే పథకానికొ కొనసాగింపుగా కేసీఆర్ మిషన్ భగీరథగా మార్చారని తెలిపారు. పథకంపై అవగాహన లేని మంత్రి కేటీఆర్ ట్వీట్లతో విపక్షాలను విమర్శిస్తూ ఆనందిస్తున్నారని విమర్శించారు. దళితబంధు, గిరిజనబంధు పథకాలతో పాటు పేద బంధు పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలోని అన్ని వర్గాల నిరుపేదలకు ఆర్ధిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేయకపోవడం వల్ల అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారని ఆరోపించారు. మునుగోడులో భాజపా గెలిస్తే మోటర్లకు మీటర్లు వస్తాయని కంఠోపాఠంగా తప్పుడు ప్రచారం చేస్తున్న తెరాస నాయకులు హుజూరాబాద్, దుబ్బాకలో మీటర్లు వచ్చాయేమో తెలుసుకోవాలన్నారు. మునుగోడు నియోజకవర్గం మాదిరిగానే రాష్ట్రంలోని గొల్లకుర్మలందరికీ ఉప ఎన్నికకు ముందే గొర్రెల పంపిణీ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కేసీˆఆర్ ఎన్ని మోసపూరిత హామీలిచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేసినా మునుగోడులో పరాభవం తప్పదన్నారు. కార్యక్రమంలో మండల ఇన్ఛార్జిలు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్, రాష్ట్ర నాయకులు ఎరెడ్ల శ్రీనివాస్రెడ్డి, జిల్లా నాయకులు రఘుపతిరెడ్డి, పూల వెంకటయ్య, పీఏసీఎస్ ఛైర్మన్ జి.నర్సిరెడ్డి, భాజపా మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి శేఖర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు