logo

యాదాద్రీశుడి సేవలో ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి

యాదగిరిగుట్ట క్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి టీకే శ్రీదేవి గురువారం రాత్రి సందర్శించారు. ప్రధాన ఆలయంలో మూలవరులను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.

Published : 02 Dec 2022 03:25 IST

అలంకార సేవోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, తదితరులు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదగిరిగుట్ట క్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి టీకే శ్రీదేవి గురువారం రాత్రి సందర్శించారు. ప్రధాన ఆలయంలో మూలవరులను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ నిత్య సేవోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అలంకార జోడు సేవోత్సవంలో ఆమె పాల్గొన్నారు. పండితులు ఆమెకు ఆశీస్సులు అందజేయగా దేవస్థానం డీఈవో భాస్కర్‌ శర్మ ప్రసాదాన్ని అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని