గండి చెరువు.. ఆధ్యాత్మికతకు నెలవు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దే క్రమంలో కొండ కింద గండి చెరువును ఉత్సవాల నిర్వహణకు అనుగుణంగా రూపొందిస్తున్నారు.
తెప్పోత్సవ నిర్వహణ ఇక్కడే
యాదాద్రి గండి చెరువుకు చేపట్టిన సుందరీకరణ
యాదగిరిగుట్ట, న్యూస్టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దే క్రమంలో కొండ కింద గండి చెరువును ఉత్సవాల నిర్వహణకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. సుమారు రూ.30 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో చెరువును సుందరీకరిస్తున్నారు. గోదావరి జలాలు నింపేందుకు శనివారం పైపులు వేశారు. ఇక్కడే తెప్పోత్సవం నిర్వహించనుండగా భక్తులు తిలకించేలా చెరువు చుట్టూ మూడంచెల్లో బండ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెరువులో దిగి హారతి ఇచ్చే భక్తులకు ప్రమాదం జరగకుండా నీటి మట్టంలో నడుం వరకు గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మెట్ల దారిని నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక, ఆహ్లాదకరమైన ప్రాంగణంగా తీర్చిదిద్దేందుకు పచ్చదన పోషణ చేపట్టారు. సహజత్వానికి నిదర్శనంగా పందిళ్లు, పూలు, ఔషధ మొక్కల పెంపకం చేపట్టారు. మ్యూజికల్ వాటర్ ఫౌంటెయిన్, ఆర్నమెంటర్ లైటింగ్తో సహా సైకిల్ ట్రాక్, నడక దారుల ఏర్పాట్లు జరుగుతాయని యాడా అధికారులు చెబుతున్నారు. సదరు పనులు ఆర్అండ్బీ శాఖకు చెందిన ఈఈ శంకరయ్య పర్యవేక్షిస్తున్నారు.
చెరువు చుట్టూ మెట్ల దారి నిర్మాణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.