నృత్యంలో.. అదుర్స్
చిన్ననాటి నుంచి నృత్యంపై మక్కువ, కృషి, పట్టుదలతో రాణిస్తున్నారు దేవరకొండ యువతీయువకులు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జానపద, కూచిపూడి, పేరిణి తాండవం, పంజాబీ నృత్యాల్లో సత్తా చాటుతూ పలువురి మన్ననలు పొందుతున్నారు.
హైదరాబాద్లో సాంస్కృతిక కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తున్న దేవరకొండ యువతీ యువకులు
దేవరకొండ, న్యూస్టుడే: చిన్ననాటి నుంచి నృత్యంపై మక్కువ, కృషి, పట్టుదలతో రాణిస్తున్నారు దేవరకొండ యువతీయువకులు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జానపద, కూచిపూడి, పేరిణి తాండవం, పంజాబీ నృత్యాల్లో సత్తా చాటుతూ పలువురి మన్ననలు పొందుతున్నారు. పట్టణానికి చెందిన క్రాంతి మాస్టర్ ఆధ్వర్యంలో.. లావణ్య, నరహరి పలువురి విద్యనభ్యసిస్తూనే డ్యాన్స్లో రాణిస్తున్నారు.
ప్రశంసలు - అవార్డులు
* 2018లో మద్దిమడుగు క్రాంతి నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన డ్యాన్స్ బేబిడ్యాన్స్లో పాల్గొని ప్రశంసలు, బహుమతులు అందుకున్నారు.
* 2019లో క్రాంతి హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జానపద నృత్యంలో తెలంగాణ పాటపై నృత్యం ద్వారా సాంస్కృతిక, సాహిత్య వేదిక అవార్డు పొందారు.
* 2020లో లావణ్య రవీంద్రభారతిలో నిర్వహించిన బతుకమ్మపాటపై ప్రశంసలు పొందడంతో పాటు షీల్డ్ను అందుకుంది.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో: లావణ్య
నృత్యంపై మక్కువతో సాధన చేశాను. రాష్ట్రంలో ఎక్కడ పోటీలు జరిగినా జానపద, పేరిణి తాండవంలో రాణిస్తున్నాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎక్కడికైనా వెళ్తున్నాను.
లఘు చిత్రాల్లో నటిస్తూ: నరహరి
ప్రభుదేవా అంటే ఇష్టం. ఆయనపై అభిమానంతో బ్రేక్డ్యాన్స్ సాధన చేశాను. ప్రస్తుతం లఘు చిత్రాల్లో డ్యాన్సర్గా రాణిస్తున్నాను. సినీ రంగంలో డ్యాన్స్ మాస్టర్గా రాణించడమే ధ్యేయం.
ఎంతో మందిని తీర్చిదిద్దాను
మద్దిమడుగు క్రాంతి, డ్యాన్స్ మాస్టర్
ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే డ్యాన్స్ నేర్చుకున్నాను. వందలాది మంది యువతీ యువకులను డ్యాన్స్లో శిక్షణనిచ్చాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!