రాహుల్కు జైలు శిక్షపై పార్టీ శ్రేణుల నిరసన
పరువునష్టం కేసులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకులు గురువారం రాత్రి నిరసన తెలిపారు.
రాహుల్గాంధీ జైలు శిక్షకు నిరసనగా కాంగ్రెస్ నాయకుడు రెబల్ శ్రీను ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు
యత్నిస్తుండగా అడ్డుకుంటున్న ఆ పార్టీ నాయకులు
సూర్యాపేట పట్టణం, న్యూస్టుడే: పరువునష్టం కేసులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకులు గురువారం రాత్రి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని ఆరోపించారు. పార్టీ నాయకుడు రెబల్ శ్రీను ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్రావు, కోతి గోపాల్, బైరు శైలేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్