‘డబుల్’ పరేషాన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రహసనంగా మారింది.
ఆలేరు: లబ్ధిదారుల ఎంపిక సభలో అధికారులతో దరఖాస్తుదారుల వాగ్వాదం
ఆలేరు, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రహసనంగా మారింది. అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులకు సమస్య తల బొప్పి కట్టిస్తోంది. వందల సంఖ్యలో ఇళ్లు నిర్మించగా.. వేల సంఖ్యలో పేదలు దరఖాస్తులు చేయడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. పూర్తయిన ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇప్పటికే ఆయా గ్రామాలలో రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపికపై అధికారులు అఖిలపక్షం నాయకులతో సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు.
829 పంపిణీకి సిద్ధం... యాదాద్రి జిల్లాలో 1,603 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. 1,158 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. 829 పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మరో 574 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. భువనగిరి పట్టణంలోని నిర్మించిన 444 ఇళ్లకు 3,600 మంది దరఖాస్తు చేశారు. ఆలేరు పట్టణంలో 64 ఇళ్లకు 530 మంది దరఖాస్తు చేశారు. భూదాన్పోచంపల్లి, వంగపల్ల్లిలోనూ తీవ్ర పోటీ నెలకొంది. ఆత్మకూరు(ఎం), బీబీనగర్, తుర్కపల్లి, మోటకొండూరు, కొలనుపాక, మాసాయిపేట, ఉప్పలపహాడ్, కొండమడుగు, సర్వేల్, దండుమల్కాపూర్, జిబ్లక్పల్లిలో లబ్ధిదారుల ఎంపికలు పూర్తయ్యాయి.
పట్టణాలు, గ్రామాల వారీగా మంజూరైన ఇళ్లు... భువనగిరిలో 444, భూదాన్పోచంపల్లిలో 120, ఆలేరులో 64, దండుమల్కాపూర్లో 72, కొలనుపాక, సర్వేల్లలో 64 చొప్పున, ఆత్మకూరు(ఎం)లో 48, ఉప్పలపహాడ్లో 45, తుర్కపల్లి, మోటకొండూరు, మాసాయిపేట, వంగపల్లిలో 40 చొప్పున, జిబ్లక్పల్లిలో 36, కొండమడుగులో 30, బీబీనగర్లో 11 చొప్పున ఇళ్లు మంజూరయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన బూర నర్సయ్య గౌడ్
[ 23-04-2024]
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ తమ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి హనుమంతు కే జండగేకు మంగళవారం అందజేశారు. -
కేసీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలి: క్యామ మల్లేష్
[ 23-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25న జరిగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలని భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్.. నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
మోదీ హయాంలో దేశం అభివృద్ధి చెందింది: భాజపా
[ 23-04-2024]
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. -
సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ను గెలిపిద్దాం
[ 23-04-2024]
భువనగిరి పట్టణ కేంద్రంలోని తారక రామ్ నగర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. -
భువనగిరిలో హనుమాన్ శోభయాత్ర ర్యాలీ
[ 23-04-2024]
హనుమాన్ జయంతి పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పతాక స్థాయికి ప్రచారం
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో -
కుటుంబ పాలనను తరిమికొట్టాలి
[ 23-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. -
అనర్థం.. చెత్తలో బయో వ్యర్థం
[ 23-04-2024]
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు తమ ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
విత్తనం.. ఎవరిదీ పెత్తనం
[ 23-04-2024]
వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్ఆర్, ఐసీఏఆర్ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. -
భగభగ మండే
[ 23-04-2024]
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
[ 23-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ -
పేదల హృదయాల్లో నిలిచె
[ 23-04-2024]
ప్రజాభీష్టంతో మూడు పర్యాయాలు నాటి మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికై, పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత జీఎస్ రెడ్డి(గోపు శౌరెడ్డి).. -
ఈవీఎంలకు 35 ఏళ్లు
[ 23-04-2024]
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. -
అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
[ 23-04-2024]
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. -
జీవితంలో పాస్ అవుదాం..!
[ 23-04-2024]
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. -
నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
[ 23-04-2024]
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. -
బాలుడు మరణించిన 10 రోజులకు తండ్రి ఫిర్యాదు
[ 23-04-2024]
సంపులో పడి 22 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డినాయక్తండాలో ఈ నెల 11న చోటు చేసుకుంది. -
ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
[ 23-04-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ