ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం..!
ఎల్ఏ సాగరం రెవెన్యూ ఆబ్కారీ శాఖ కార్యాలయం సమీపంలో సర్వే నెంబర్ 65లో 0.90 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమించి విక్రయించేశారు. స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ఆబ్కారీ శాఖకు 20 సెంట్లు మేర అప్పగించగా సుమారు
స్థిరాస్తి వెంచర్లలోని వాటిని తేల్చని పురపాలక అధికారులు
నాయుడుపేట వద్ద ప్రభుత్వ స్థలంలో ఆగిన నిర్మాణం
ఎల్ఏ సాగరం రెవెన్యూ ఆబ్కారీ శాఖ కార్యాలయం సమీపంలో సర్వే నెంబర్ 65లో 0.90 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమించి విక్రయించేశారు. స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ఆబ్కారీ శాఖకు 20 సెంట్లు మేర అప్పగించగా సుమారు రూ.8.40 కోట్ల విలువైన మిగిలిన స్థలం అన్యాక్రాంతమైనా పట్టించుకునే వారు లేరు. ఇదే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి పూనుకున్న ఓ వ్యక్తిని అడ్డుకోగా అనంతరం దాని జోలికి వెళ్లలేదు.
నాయుడుపేట పురపాలక ఎల్ఏ సాగరం గ్రామంలో సర్వే నెంబర్ 8లోని సబ్ డివిజన్లో 15 ఏళ్ల క్రితం 8 ఎకరాల్లో వెంచర్ వేశారు. అందులో 10 శాతం అంటే 0.80 ఎకరాలు భూమిని పంచాయతీకి అప్పగించారు. ఇదంతా వ్యాపారులు మ్యాప్ ద్వారా గుర్తించి ఇక్కడ కొనుగోలుదారులకు చెప్పిన మాటలు.. ఆ భూమిని పంచాయతీ స్వాధీనం చేసుకుని వ్యాపారి దగ్గర రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది. ఇదంతా పట్టకపోవడంతో సదరు వెంచర్ ఏర్పాటు చేసిన కొందరు ఈ భూమిని తనదిగా విక్రయించాలని చూస్తున్నారు. దీని విలువ సుమారు రూ.7.20 కోట్లు కాగా దీనిని ఇప్పటికీ స్వాధీన చర్యలు చేపట్టలేదు.
న్యూస్టుడే, నాయుడుపేట గ్రామీణం : ఇలా పలు చోట్ల ప్రభుత్వ భూముల అన్యాక్రాంతమవుతున్నా పురపాలక, స్థానిక అధికారులు పట్టించుకోవడంలేదు. వెంచర్లలో వదలిన 10 శాతం జాగాను స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయి. సదరు ఆస్తులు వ్యాపారులే విక్రయించేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. ఇలా ఇప్పటికే నాయుడుపేట పట్టణంలో కొన్ని స్థలాలు మాయం కాగా తాజాగా బీఎమ్ఆర్ నగర్ ఆనుకుని ఉన్న రూ.7.20 కోట్ల విలువైన స్థలంపై కన్నేశారు. పట్టణానికి చెందిన ఓ నాయకుడి సహకారంతో ఓ వ్యక్తి దీనిని కాజేసేందుకు యత్నిస్తున్నారు. స్థానికులు దీనిపై ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నాయుడుపేట కూడలి ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. పురపాలక సంఘంగా ఆవిర్భవించిన తరువాత భూములు విలువ ఆమాంతం పెరిగింది. ఇదంతా గమనిస్తున్న స్థిరాస్తి వ్యాపారులు ఎక్కడ ప్రభుత్వ భూములున్నాయో గుర్తించి వాటిని వారి భూముల్లో కలిపి విక్రయించేశారు. కొందరు వెంచర్లు వేసి భూములు కాజేశారు. వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉన్నా అధికారులు మీనమేషాలు వేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి చొరవతో కొన్ని భూముల వివరాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. వాటిల్లో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారు. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు మిన్నకుండటంతో స్థిరాస్తి వ్యాపారులు చెలరేగిపోతున్నారు.
రూ. 100 కోట్ల భూములకు వివరాలేవీ..
పట్టణంలో అటు ఎల్ఏ సాగరం, ఇటు విన్నమాల రెవెన్యూ పరిధిలో వాగులు, గుంట పోరంబోకులు, కాలువలు, అనాధీనం భూములు ఉండగా క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. పట్టణంలో తమ ఆస్తులు గుర్తించడంలో అధికారులు తీరక లేకుండా ఉన్నారు. ప్రభుత్వ భవనాలు, ఇతర సామాజిక కార్యక్రమాల భవనాలకు స్థలాల కొరత ఉంది. ఈ రెండు రెవెన్యూ ప్రాంతాల్లో అసైన్డ్ భూములు పెత్తందారుల ఆధీనంలో ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఆక్రమించి కట్టడాలు చేపట్టారు. ఉన్నతాధికారులు చొరవ చూపి ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సి ఉంది. ఆక్రమిత భూముల విలువ సుమారు రూ.100 కోట్ల దాకా ఉంటుందని అంచనా.
ఇప్పటికే కొన్ని స్వాధీనం చేసుకున్నాం : చంద్రశేఖర్రెడ్డి, కమిషనర్, నాయుడుపేట
పట్టణంలోని ప్రభుత్వ భూములు కోసం సర్వే చేస్తున్నాం. గుర్తించిన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుని వాటిల్లో ప్రయోజన కార్యక్రమాలు చేపడుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
[ 19-04-2024]
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
పసుపులేటి గూటికి వైకాపా కీలక నేత
[ 19-04-2024]
కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. -
జనానికి ‘జగన్’ షాక్
[ 19-04-2024]
‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్మోహన్రెడ్డి తప్పారు. -
తొలి రోజు పది నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
మాటల వంతెన.. చేతల వంచన!
[ 19-04-2024]
ప్రజల క్షేమమే లక్ష్యం.. వారి కష్టాలు తీరుస్తాం.. అండగా నిలుస్తామని పాదయాత్రలో జగన్ హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క సమస్యా పరిష్కరించలేదు. -
బండేపల్లి.. బాధలు పట్టేదెవరికి?
[ 19-04-2024]
కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. -
సమన్వయంతో పనిచేయండి: ఎస్పీ
[ 19-04-2024]
జిల్లాలో పోలీసులు, సెబ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. -
జగన్.. మహిళా మార్టులు ఏవీ!
[ 19-04-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. -
జగనన్నా.. హామీ మరిచావా!
[ 19-04-2024]
కావలిలో నాన్న హయాంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే బాధ్యత నాదని సీఎం జగన్ హామీ ఇచ్చిరు. ఇందుకు రూ.80 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈప్రాంతంలోని వారంతా సంతోషించారు. -
రూ.5 కోట్ల బంగారు, వెండి ఆభరణాల పట్టివేత
[ 19-04-2024]
వైయస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని పీపీకుంట చెక్పోస్టు వద్ద గురువారం రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్, బద్వేలు గ్రామీణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
[ 19-04-2024]
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పాలకా.. మా బాధలు కనవా!
[ 19-04-2024]
పట్టణంలోని సంతోష్నగర్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో 700 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. చిరుజల్లులు పడినా కుంటలను తలపించేలా నీరు నిలుస్తోంది. -
ఇటు చేరికలు.. అటు ప్రచారం
[ 19-04-2024]
మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు. -
మెము రైలులో దోపిడీ దొంగల బీభత్సం
[ 19-04-2024]
విజయవాడ-గూడూరు మెము రైల్లో ముగ్గురు దుండగులు ప్రయాణికుల వద్ద చరవాణులు, నగదు లాక్కొని దౌర్జన్యానికి దిగిన ఘటన కొండూరుసత్రం వద్ద జరిగింది. -
కోడ్ పట్టని మద్యం దుకాణం ఉద్యోగి
[ 19-04-2024]
ఎన్నికల నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణం సెల్స్మెన్ ఆయుబ్ రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఆటో బోల్తా- 14 మంది కూలీలకు గాయాలు
[ 19-04-2024]
మండలంలోని తెట్టు రహదారిపై గురువారం ఉదయం ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. బోగోలు మండలం వెంకటేశ్వరపురం, కావలి మండలం అన్నగారిపాలెం గ్రామాల కూలీలు వలేటివారిపాలెంలో మిరపకాయల కోతకు ఆటోలో వస్తున్నారు. -
24లోగా ఓటర్ల తుది జాబితా
[ 19-04-2024]
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు