‘ఇసుక కొరతతో ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం సార్’
జగనన్న ఇళ్లకు ప్రభుత్వం 20 టన్నుల ఇసుక ఇస్తోందని, అది సరిపోక ఇళ్లు కట్టుకోలేకపోతున్నామని జేసీ హరేంధిరప్రసాద్కు లబ్ధ్దిదారులు తెలిపారు. అదనంగా 10 టన్నుల ఇసుక ఇప్పించాలని కోరారు. పట్టణంలోని వరాలసాయినగర్ లేఅవుట్ను
వరాలసాయినగర్ లేఅవుట్ను పరిశీలిస్తున్న జేసీ హరేంధిరప్రసాద్, ఆర్డీవో ఉమాదేవి
కందుకూరు పట్టణం, గుడ్లూరు, న్యూస్టుడే: జగనన్న ఇళ్లకు ప్రభుత్వం 20 టన్నుల ఇసుక ఇస్తోందని, అది సరిపోక ఇళ్లు కట్టుకోలేకపోతున్నామని జేసీ హరేంధిరప్రసాద్కు లబ్ధ్దిదారులు తెలిపారు. అదనంగా 10 టన్నుల ఇసుక ఇప్పించాలని కోరారు. పట్టణంలోని వరాలసాయినగర్ లేఅవుట్ను గురువారం జేసీ, అధికారులు పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ జేపీ వెంచర్స్తో మాట్లాడి ఇసుక అదనంగా ఇప్పిస్తామన్నారు. దూబగుంట సమీపంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఆర్డీవో పి.ఉమాదేవి, తహసీల్దారు సీతారామయ్య, మున్సిపల్ కమిషనర్ ఎస్.మనోహర్, గృహనిర్మాణశాఖ డీఈ అహ్మద్బాషా, ప్రజారోగ్యశాఖ ఈఈ మదర్సాఅలీ పాల్గొన్నారు. అసని తుపాన్ ప్రభావంతో నష్టపోయిన వరి, పత్తి రైతులను ఆదుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టరు హరేంధిర ప్రసాద్ అన్నారు. మాచవరం, గుండ్లపాలెంలో వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. మండలంలో సుమారు మూడు వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వచ్చిందని ప్రాధమికంగా అంచనా వేశామని వ్యవసాయాధికారిణి గీతా ప్రకాష్ వివరించారు. గుండ్లపాలెం- రాళ్లపాడు మధ్య పొలాల్లో పత్తి రైతులతో జేసీ ముచ్చటించారు. తహసీల్దారు లావణ్య, ఏడీఏ శేషగిరిరావు, జడ్పీటీసీ సభ్యుడు బాపిరెడ్డి, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)