logo

చండీదేవీ నమోస్తుతే

శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ విశేషాలంకరణలో కొలువుదీరిన అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు.

Published : 02 Oct 2022 02:03 IST

శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ విశేషాలంకరణలో కొలువుదీరిన అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. నెల్లూరు మూలాపేట శివాలయంలో భువనేశ్వరీదేవి చండీ అలంకరణలో భక్తులకు అభయమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని