logo

కమనీయం.. రంగనాథుని గరుడోత్సవం

నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీరంగనాథస్వామి దేవస్థానంలో తై అమావాస్యను పురస్కరించుకుని శనివారం రాత్రి గరుడోత్సవం నిర్వహించారు.

Published : 22 Jan 2023 02:49 IST

రంగనాయకులపేట వీధుల్లో విహరిస్తున్న స్వామివారు

నెల్లూరు(సాంస్కృతికం), న్యూస్‌టుడే: నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీరంగనాథస్వామి దేవస్థానంలో తై అమావాస్యను పురస్కరించుకుని శనివారం రాత్రి గరుడోత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు విశేషాలంకరణలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకులు కిడాంబి జగన్నాథాచార్యులు, ఈవో వెంకటేశ్వర్లు, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ శివకుమార్‌ ఆచారి కార్యక్రమాలను పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని