logo

గణతంత్ర ఘనతను చాటిన ఉజ్వల ఖ్యాతి

నెల్లూరుకు చెందిన యువ చిత్రకారిణి ఉజ్వలఖ్యాతి 74వ గణతంత్ర దినోత్సవ ఘనతను చాటిచెబుతూ 74 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను చిత్రించి ప్రదర్శించారు.

Updated : 26 Jan 2023 03:39 IST

నాణేలపై చిత్రించిన చిత్రంతో ఉజ్వలఖ్యాతి

నెల్లూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే: నెల్లూరుకు చెందిన యువ చిత్రకారిణి ఉజ్వలఖ్యాతి 74వ గణతంత్ర దినోత్సవ ఘనతను చాటిచెబుతూ 74 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను చిత్రించి ప్రదర్శించారు. జాతీయ జెండాపై వేసిన పులిబొమ్మలో రూపాయి నాణేలపై చిత్రాలను పొందుపరిచి ప్రతిభను చాటుకున్నారు. ఇందుకు 12 గంటల పాటు శ్రమించినట్లు చిన్నారి తెలిపారు. గణతంత్ర దినోత్సవాన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునేందుకు చిత్రాలను చిత్రించానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని